Telangana

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక సూసైడ్

అటు ధాన్యం అమ్ముడుపోక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు సాగు కోసం చేసిన అప్పు తీర్చలేక మరికొంతమంది రైతులు తమ ప్రాణాలు బలితీసుకుంటున్నా

Read More

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు, అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో 20 మంది ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. గచ్చిబౌలి టిమ్స్ లో ఒమిక్రాన్ బాధితులతో పాటు,

Read More

లారీని ఢీకొట్టిన మరో లారీ.. ముగ్గురి మృతి

పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని గంగానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే వెళ్తున్న ఆటోపై లారీ బోల్తా

Read More

వడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ  ఊరూరా చావు డప్పు

కేంద్రం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు గజ్వేల్​లో హరీశ్​, మహబూబాబాద్​లో సత్యవతి,  నిర్మల్​లో ఇంద్రకరణ్​, ఖమ్మంలో పువ్వాడ నిరసన ద

Read More

మొహాలీలో మెరిసిన తెలంగాణ స్కేటర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నేషనల్‌‌‌‌&zwnj

Read More

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ

కబడ్డీ ఆడుతూ గాయపడ్డ స్టూడెంట్ బ్రెయిన్‌‌ డెడ్‌‌ అయిందన్న డాక్టర్లు ఏడుగురికి అవయవ దానం హైదరాబాద్, వెలుగు: పుట్టెడు దు

Read More

పడిపోతున్న టెంపరేచర్.. చలితీవ్రతతో వణుకు

సిర్పూర్‌‌(యు)లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత హైదరాబాద్‌‌, వెలుగు: చలి తీవ్రతతో రాష్ట్రం వణికిపోతోంది. రోజురోజుకు నైట్

Read More

90 వేల ఎకరాలకు పురుగు తగిలింది

ఖమ్మంలో నిండా మునిగిన మిర్చి రైతులు  మొత్తం లక్ష ఎకరాల్లో సాగు.. దాదాపు 90 శాతం తోటల్లో తెగుళ్లు  ఇప్పటికే 10 వేల ఎకరాల్లో పంట పీకేసి

Read More

రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు

రాష్ట్ర సర్కార్​ తెచ్చిన విదేశీ అప్పులు రూ.2,835 కోట్లు లోక్‌‌సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇప్పటిదాకా మొత్తం రుణా

Read More

ఇయ్యాల అమిత్ షాతో బీజేపీ లీడర్ల భేటీ

టీఆర్ఎస్‌‌పై పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్న కేంద్ర మంత్రి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై సూచనలు హుజూరాబాద్ గెలుపుపై నేతలను అభినంద

Read More

తెలంగాణలో ఆచూకీ లేని ఇద్దరు ఒమిక్రాన్ పేషెంట్లు

మొన్నటి వరకూ డెల్టా టెన్షన్.. ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్. వైరస్ ఒకటే అయినా.. కొత్త వేరియంట్స్ అంటే వణికిపోతున్నారు జనం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇంటర్న

Read More

మీ పొట్టలు నిండాలి.. మా పొట్టలు ఎండాల్నా?

హైదరాబాద్: ప్రగతి భవన్ లో నిత్యం విందులిచ్చే కేసీఆర్ కు మధ్యాహ్న భోజనానికి ఇవ్వడానికి డబ్బులు లేవా అని మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కు

Read More

కేంద్ర మంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు

ఢిల్లీ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల

Read More