Telangana
వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దందా
వానాకాలం వచ్చినా యాసంగి సీఎంఆర్ పూర్తికాలే ఇప్పటికి 46% బియ్యం మిల్లుల్లోనే.. మంచి బియ్యం అమ్ముకొని.. ముక్కిన బియ్యం లెవీకీ నకిలీ ట్రక్
Read More418 టీఎంసీల కృష్ణా నీళ్లు తరలించుకుపోయిన ఏపీ
ఏపీతో పోలిస్తే మన వినియోగం పావు వంతే వానాకాలంలో వాడుకున్నది 90 టీఎంసీలు మాత్రమే 418 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ యాసంగిలో వరి వద్దను
Read Moreన్యూ ఇయర్కు సర్కార్ టార్గెట్ వెయ్యి కోట్లు
సర్కార్ టార్గెట్ వెయ్యి కోట్లు కిందటేడాది రికార్డు బ్రేక్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు పోయినేడాది వేడుకల టైమ్ లో రూ.759 కోట్ల అమ్మకాల
Read Moreకార్పొరేషన్ ఛైర్మెన్లను నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆశావహులను సంతృప్తిపరిచే దిశలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యమకారులను ముఖ్యంగా పార్టీ కోసం ఎంత
Read More19న వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 19వ తేదీన వనపర్తి జిల్లా నుంచి జిల్లాల పర్యటించేలా షెడ్యూల్ ఖర
Read Moreమేడ్చల్ స్కూల్ లో కరోనా కలకలం
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డిఆర్ఎస్ ఇంటర్ నేషనల్ స్కూల్ లో కరోనా కలకలం రేపింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న క్రమంలో ఓ విద్యార్థికి పాజ
Read Moreమాజీ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు
హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదుతో కేసు నమోదు చ
Read Moreవిశ్లేషణ: సీనియర్, జూనియర్ అంటూ ఉద్యోగులు, టీచర్లను చీలుస్తరా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరుబాట పట్టి.. సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం జరుగుతోంది. వారి
Read Moreవిశ్లేషణ : లాగోడి ఎక్కువ.. ఆమ్దానీ తక్కువ
దేశంలో వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఒకవైపు వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు భయపెడుతుంటే.. మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు పెట్టిన
Read Moreకార్గో సేవల్లో వేగం పెంచని ఆర్టీసీ
ప్రైవేట్ ఏజెన్సీలు స్లో ఎంజీబీఎస్, జేబీఎస్ల్లోనే ఫాస్ట్ సర్వీసు ఫెసిలిటీ 24 గంటల్లో పార్సిల్ డెలివరీ.. దాంతో కౌంటర్ల వద్ద క్యూ ప్రైవ
Read Moreపాలమూరు–రంగారెడ్డి టన్నెల్పై వెంచర్
జడ్చర్ల, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం వందల కోట్లు పెట్టి కట్టిన టన్నెల్పై రియల్టర్లు దర్జాగా వెంచర్ వ
Read Moreహెల్త్ ప్రొఫైల్ పక్కాగా సేకరిద్దాం
వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ ములుగు, వెలుగు: ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పక్కాగా సేకరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాట
Read Moreపసరు మందు తాగి కాసేపటికే మృతి
ములకలపల్లి, వెలుగు: నాటు వైద్యం వికటించి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
Read More












