Telangana
రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తుంది. మొదటి విడతలో 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం రేవంత్.. రెండో విడతలో మరో 20 పోస్టులను ఫీల
Read Moreసింగిల్గా 8 సీట్లు గెలవడం పార్టీ చరిత్రలో రికార్డ్: కిషన్ రెడ్డి
తెలంగాణలో పొత్తు లేకుండా 8 స్థానాలు గెలవడం పార్టీ చరిత్రలో రికార్డ్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కార్యకర్తల కష్టం
Read Moreకేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. రాజకీయ ప్రస్థానం ఇదే
ప్రధానిగా మూడోసారి మోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి
Read Moreకార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి .... బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం
కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే NDA ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ల్ లీడర్లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
Read Moreవెడ్డింగ్ ఈవెంట్స్ లో తెలంగాణ కల్చర్ ఉండాలి: మంత్రి జూపల్లి
వెడ్డింగ్ ఈవెంట్స్ లో తెలంగాణ కల్చర్ ని భాగస్వామ్యం చేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇం
Read Moreతెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష
తెలంగాణలో గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది.
Read Moreఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముగిసిన.. చేపమందు పంపిణీ
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. రెండో రోజైన..2024, జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు చేప మందు పంప
Read Moreమోదీ 3.0 : కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ !
కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డియే ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ కేబినెట్ పదువులు దక్కాయి. పార్టీలో సీనియర్ల్ లీడర్లు అయిన కిషన్&zwn
Read Moreగ్రూప్-1 పరీక్ష డ్యూటీకి మద్యం తాగొచ్చిన అధికారి
–గ్రూప్-1 పరీక్ష డ్యూటీకి మద్యం తాగి వచ్చిన అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరు
Read Moreగ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం అయ్యింది. 2024, జూన్ 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వర
Read Moreరామోజీ అంతిమ యాత్ర ప్రారంభం.. ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు
శనివారం మరణించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభయ్య
Read Moreనాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రెండవ రోజు చేపమందు పంపిణీ
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండవ రోజు చేప మందు పంపిణీ కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. చేప మందుకోసం1,60,000 చేప పిల్లలలను సిద్ధ
Read Moreఅత్తాపూర్ లో దారుణం.. లారీ డ్రైవర్ హత్య
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని తోటి స్నేహితులు హత్య చేశారు.సులేమాన్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్
Read More












