Telangana

ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలు.. గత ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆవేదన..

హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీప్తిశ్రీనగర్ సర్వే నంబర్ 100,101 లో ఉన్న ప్రభుత్వ స్థలం లో  పేదలు వందలాద

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ..  కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన  మనీలాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమ

Read More

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం

బీఆర్ఎస్ పార్టీకి  బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా క

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల క

Read More

బొగత జలపాతాలకు తొలకరి జలకల .. ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు

తెలంగాణ నయాగరా జలపాతాలుగా పేరుగాంచిన బొగత జలపాతాలు సరికొత్త కళ సంతరించుకుంది.  తొలకరి వరద నీటితో  జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.  

Read More

సార్​ జీవితమంతా.. తెలంగాణమే!

తెలంగాణ సమాజానికి పరిచయం అక్కరలేని వ్యక్తి తెలంగాణ సిద్ధాంత కర్త, మన జాతిపిత ప్రొఫెసర్‌‌ కొత్తపల్లి జయశంకర్ సార్. విద్యార్థి దశ నుంచే ఈ ప్రా

Read More

జియోకు కొత్తగా 1.56 లక్షల కస్టమర్లు

హైదరాబాద్, వెలుగు: టెలికం రెగ్యులేటర్ ​ట్రాయ్​ డేటా ప్రకారం రిలయన్స్ జియో ఈ ఏడాది ఏప్రిల్​లో తెలుగు రాష్ట్రాల్లో 1.56 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్

Read More

బేవిన్​కు డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్​

హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో గుర్తింపు పొందినట్లు ప్రీమియర్ ఫర్నిచర్​, డెకర్​​ బ్రాండ్‌‌‌‌&

Read More

రీల్స్ కోసం వీడియో చేస్తూ.. యువకుడు మృతి

నర్సంపేట, వెలుగు: రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఉరేసుకుంటూ.. రీల్స్ చిత్రీకరించబోయి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. మంగళవారం వరంగల్ జిల్లా నర్సంప

Read More

మన రాకెట్లు, క్షిపణుల ఇంధనం మరింత పవర్​ఫుల్​ : ఐఐసీటీ సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: రాకెట్లు, క్షిపణుల్లో వాడే ఇంధనాన్ని మరింత శక్తివంతంగా చేసే పద్ధతిని హైదరాబాద్​కు చెందిన ఇండియన్​ ఇన్ స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక

Read More

జహీరాబాద్​లో 20 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల వెరిఫికేషన్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని జహీరాబాద్ ఎంపీ సీటు పరిధిలోని 20 పోలింగ్ స్టేషన్లలో వాడిన ఈవీఎం (ఓటింగ్ మెషీన్లు)లను వెరిఫికేషన్ చేయనున్నట్లు కేంద్ర ఎ

Read More

పీఎం శ్రీ స్కీమ్​కు మరో 251 స్కూళ్లు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బడులను ఆదర్శంగా తయారుచేయడంలో భాగంగా కేంద్రం అమలుచేస్తున్న పీఎం స్కూల్స్‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఫస్ట్ క్లాసులో 60 వేల మందికి అడ్మిషన్లు .. 20 లక్షల మందికి బుక్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ప్రొఫెసర్  జయశంకర్  బడిబాట ముగిసింది. ఈ సందర్భంగా సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ఇప్పట

Read More