Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటపడుతున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగ
Read Moreఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే.. ఈ పప్పులు తినండి
పప్పుకూర... అనగానే.. చాలామంది పెదవి విరుస్తారు. కొంతమంది.. పప్పు పేరు వినగానే నాలుక చప్పరిస్తుంటారు. పప్పులు తింటే రోగాల తిప్పలుండవు. పప్పుల వల్ల
Read Moreఫోన్ తో ఎక్కువగా మాట్లాడుతున్నారా?.. అయితే, ప్రమాదంలో ఉన్నట్టే!
ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నా?... ఎక్కువగా చూస్తున్నా? ప్రమాదం తప్పదు. ముఖ్యంగా పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఫోన్ పై చేరే క్రిములు, దుమ్ము వల
Read Moreఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. భారత కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. మృతురాలిని &n
Read Moreకవిత బెయిట్ పిటిషన్ పై విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత వేసిన పిటి
Read Moreఎమ్మెల్సీ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జయశం
Read Moreఅంతర్జాతీయ దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు...
అంతర్జాతీయ దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. నకిలీ కరెన్సీ చలామణి చేస్తుండగా ఆరుగురు కేటుగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ
Read Moreఫోర్త్ ప్లోర్ నుండి గ్రౌండ్ ప్లోర్ లో పడిన లిఫ్ట్..ఆరుగురికి తీవ్ర గాయాలు...
నాగోల్ లోని కిన్నెర గ్రాండ్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది.హోటల్ లిప్ట్ నాలుగో ఫ్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పడింది.ఈ ఘటనలో లిప్ట్ లో ఉన్న 6 మందికి
Read MoreWeather alert : హైదరాబాద్ లో మళ్లీ సెగ.. పొడి వాతావరణంతో పెరగనున్న ఎండ
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా పడుతున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. మొన్నటిదాకా మండే ఎండలతో అల్లాడిన జనాలకు ఈ వర్షాలు కాస్త ఉపశమన
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల
Read Moreకంపెనీలపై దుష్ర్పచారం చేస్తే సహించబోం: మంత్రి శ్రీధర్బాబు
అక్కసుతోనే అబద్ధాలు కేన్స్ ఎక్కడికీ పోలేదు.. రాష్ట్రం నుంచి ఏ కంపెనీ వెళ్లదు దావోస్ పర్యటనతో రూ.9 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయ
Read Moreఆర్ఎస్పీ వ్యాఖ్యల్లో నిజం లేదు... మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: కొల్లాపూర్ ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని, అక్కడి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవ
Read Moreకవిత బెయిల్ పిటిషన్లపై నేడు, రేపు విచారణ
ఈ రెండ్రోజుల్లో కవిత, ఈడీ, సీబీఐల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరె
Read More












