Telangana
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: కిషన్ రెడ్డి
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ప్రధాని మో
Read Moreరైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించండి.. సీఎం రేవంత్ ఆదేశాలు
రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో సీఎం రేవంత్రెడ్డి స
Read Moreగోదావరి తీర ప్రాంతంలో 15 రోజుల్లో అందుబాటులోకి ఐరన్ బ్రిడ్జ్: సీతక్క
ములుగు జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతంలో 29 కిలోమీటర్ల కరకట్ట నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిపెట్టుకుని
Read Moreకిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేటాయించిన శాఖలు ఇవే
కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించగా.. బండి సంజయ్ కుమార్ కు హోం
Read Moreమోదీ 3.0 కేబినెట్ లో తెలుగు మంత్రులకు శాఖలు ఇవే
కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అ
Read Moreపులి అంటే పులి కాదు : చొప్పదండి మార్కెట్ లో కనిపించిన వింత జంతువు ఏంటీ..?
అది పులా లేక పులి పిల్లనా అంటే పులి కాదు అని మాత్రం గట్టిగా చెబుతున్నారు.. అయితే పులి కాకపోతే ఇంకేంటీ.. ఏంటీ వింత జంతువు.. ఏమై ఉంటుంది.. ఈ వింత జంతు
Read Moreస్కామ్స్ కే పీఛే కౌన్ హై?
కాళేశ్వరంపై విచారణ స్పీడప్ ఇవాళ ఇంజినీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ భేటీ నేడో రేపో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు విచారణ? గొర్రెల
Read Moreబీజేపీలో సంస్థాగత మార్పులు.. అన్ని రాష్ట్రాల పార్టీ చీఫ్లు చేంజ్
హైదరాబాద్: బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేప
Read Moreమణికొండలో భారీ భూదందా.. 5 ఎకరాలు ల్యాండ్ కోసం రూ.3 కోట్ల డీల్
మణికొండ పోకలవాడలో భారీ భూదందా వెలుగలోకి వచ్చింది. ధరణి పొర్టల్లో గోల్మాల్ చేసి కోట్లు విలువ చేసే ల్యాండ్ ను కబ్జా చేశారు. కలెక్టర్
Read Moreమోదీ, చంద్రబాబు, నేను.. ప్రభుత్వ బడుల్లోనే చదివాం: సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తాను ప్రభుత్వ బడుల్లోనే చదివామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదవ తరగతిలో 10జీపీఏ సాధించిన
Read Moreచెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో మరమ్మ-సడవలమ్మ జాత
Read Moreగిరిజన సంక్షేమ స్కూళ్ల స్టూడెంట్లకు.. ట్రైబల్ చరిత్రతో ఫ్రీ నోట్ బుక్స్
అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు గిరిజన చర
Read Moreతెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులు వీళ్లే..
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించ
Read More












