హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏను విడుదల చేస్తూ టీజీ ట్రాన్స్కో సీఎండీ ఎస్ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు డీఏ 8.77శాతంగా ఉండగా తాజాగా 11.78 శాతానికి పెరగనుంది. జులై 2023 నుంచి మే 2024 మధ్యకాలానికి డీఏ 8.77 శాతం.. 2024 జనవరి 1 నుంచి పెరిగిన డీఏ 11.78 శాతం వర్తించనుంది. ఈ మధ్య కాలానికి డీఏను లెక్కగట్టి ఎరియర్స్ రూపంలో చెల్లిస్తారు. అలాగే జులై 1 న అందుకునే వేతనంలో పెరిగిన డీఏ కలిపి చెల్లిస్తామని చెప్పారు.
ట్రాన్స్ కో ఉద్యోగులకు డీఏ పెంపు
- హైదరాబాద్
- June 23, 2024
లేటెస్ట్
- పేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన
- ఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్కు బిగుస్తోన్న ఉచ్చు
- 100 యూట్యూబ్ ఛానెళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి
- David Warner: వార్నర్పై 'కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేత
- Jio: జియో నుంచి దీపావళి గిఫ్ట్.. నిజంగానే పండగ చేస్కోండి..!
- Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన
- హైదరాబాద్ నగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
- 20వేల మందితో విజయ్ పొలిటికల్ పార్టీ భారీ బహిరంగ సభ..
- క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ధ్యాన్ చంద్ అవార్డు నిలిపివేత
- హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
Most Read News
- Good News :తగ్గిన బంగారం ధరలు
- IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు
- పత్తి ధర పెంచాల్సిందే.. ఆదిలాబాద్ మార్కెట్ లో రైతుల ఆందోళన
- Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్కు తల్లి సలహా
- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 2 డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..
- డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల జాతర.. వెంటనే అప్లై చేసుకోండి
- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
- బీఆర్ఎస్ లీడర్లకు బిగుసుకుంటున్న.. పాలమూరు ల్యాండ్ స్కామ్
- పత్తి అమ్మాలంటే కర్నాటక వెళ్లాల్సిందే!....పక్క రాష్ట్రంలో పత్తి అమ్ముకోలేక రైతుల తిప్పలు