Telangana
ఎల్బీనగర్ లో స్తంభించిన ట్రాఫిక్
ఓటు వేసేందుకు జనం సొంతూళ్లకు తరలడంతో శుక్రవారం రాత్రి ఎల్బీనగర్ లోని విజయవాడ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస
Read Moreమాజీ సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
రాజన్నసిరిసిల్ల/గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఓడిపోతే క
Read Moreపేదలంటే బీజేపీకి పడదు..బడా వ్యాపారులే వాళ్ల దోస్తులు: కేసీఆర్
చేనేత కార్మికుల మీద జీఎస్టీ వేసిన ఫస్ట్ ప్రధాని మోదీనే నేత కార్మికులను మేము ఆదుకున్నం బతుకమ్
Read Moreభవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి: తీన్మార్ మల్లన్న
నల్గొండ అర్బన్, వెలుగు:పేదల పక్షాన పోరాడుతున్న తనను భవిష్యత్ తరాల కోసం గెలిపించాలని వరంగల్–-ఖమ్మం-–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్
Read Moreనా షాపింగ్ మాల్ జీఎస్టీ ఎప్పుడో కట్టిన: బీఆర్ఎస్ నేత జీవన్రెడ్డి
ఆ సొమ్మును కేంద్రానికి పంపకుండా సజ్జనార్ ఫ్రాడ్ చేశారు నాపై బురదజల్లే కుట్ర ఆర్మూర్ మ
Read Moreఅత్తగారి ఊళ్లో కేసీఆర్కు నిరసన సెగ
బోయినిపల్లి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కు తన అత్తగారి ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో మిడ్ మానేరు నిర్వాసితుల నుంచి నిరసన సె
Read Moreమరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో చివరి రోజు జాతీయ స్థాయి అగ్రనేతలంతా తెలంగాణలో
Read Moreరిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.. కిషన్ రెడ్డి
2024 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజే
Read MoreGood News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
మండు వేసవి నుంచి దేశప్రజలకు ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2 రాష్ట్రాల్లో మినహా.. దేశమంతా హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుందని వె
Read Moreమొయినాబాద్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి
స్విమ్మింగ్ పూల్ లో పడి రెండోవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన
Read Moreషాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు
అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్
Read Moreఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్
నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ . మంత్రులు
Read Moreతగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ తగ్గినా.. బంగారం ధరలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. రోజురోజుకు బంగారం మరింత ప్రియం అవుతోంది. ఇప్పటికే తులం బంగారం రూ.70వేల
Read More












