Telangana
పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మే 8వ తేదీ బుధవారం పార్టీ సీనియర్ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిన
Read Moreఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని.. ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: మోదీ
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని హాట్
Read Moreతెంలగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలి: ప్రధాని మోదీ
మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా కూటమి మూడోస్థానానికి పడిపోయిందన్నారు. ఎన్డీఏ
Read Moreబీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలను నమ్మొద్దు : ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, ఇచ్చిన హామీల అమలు చేసిన కాంగ్రెస్ కు ఓటేయాలని ప్ర
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం లూటీ : దామోదర్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని లూటీ చేశారని, దోచుకొని దాచుకోవడమే లక్ష్యంగా పదేండ్లు పాలన కొనసాగించారని మాజీ మంత్రి రాంరెడ్డి
Read Moreబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడికి పరామర్శ
హుజూర్ నగర్, వెలుగు : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బురుగడ్డ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్ దేశ్ముఖ్ ను మంగళవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్&
Read Moreకాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మున్సిపల్ పరిధిలోని28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన
Read Moreరూ. 3.53 కోట్ల స్వాధీనం!
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు :జిల్లాలోని పలు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఎస్పీ బి. రోహిత్ రాజు మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని పెనగడప,
Read Moreమే15లోపు 90 శాతం పనులు పూర్తికావాలి : ప్రతీక్ జైన్
భద్రాచలం, వెలుగు : ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చేపట్టిన పనులు ఈనెల15లోపు 90శాతం పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ అధికా
Read Moreపిడుగుపాటుకు 60 గొర్రెలు మృతి
వనపర్తి, వెలుగు : జిల్లాలోని పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పాటుకు 60 గొర్రెలు చనిపోయాయి. గ్రామానికి చెందిన రమేశ్, బుడ్డన్న త
Read Moreసీఎం ఫొటోకు క్షీరాభిషేకం
కందనూలు, వెలుగు: బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు కాంగ్రెస్ మండల నాయకులు, రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
Read Moreకేసీఆర్ రామగుండంను బొందల గడ్డ చేసిండు : ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్లు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్&z
Read Moreపోలీసుల తనిఖీల్లోరూ.6.55 లక్షలు స్వాధీనం
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్లో వాహనాలు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేని నగదు రూ. 6,55,200 , 72 లీటర్ల మద్యాన్న
Read More












