Telangana
వడ్డీ వ్యాపారుల ఇండ్లపై ఆకస్మిక దాడులు
ఉన్నతాధికారుల ఆదేశాలతో పలుచోట్ల పోలీసుల సోదాలు భారీగా నగదు, నగలు స్వాధీనం సిద్దిపేట జిల్లాలో 38 కేసులు, రూ. 1.21 కోట్లు సీజ్ సిద్దిప
Read Moreతెలంగాణలో బీజేపీకి వచ్చేవి రెండు సీట్లే : సీఎం రేవంత్రెడ్డి
దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే.. పదేండ్లలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది?: సీఎం రేవంత్రెడ్డి బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.. రూ. 1.40 కోట్లు తీసుకుండ్రు
సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్య నందిత తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.40 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ
Read Moreలిక్కర్ స్కాంపై నోరెత్తని గులాబీ లీడర్లు కూతురు పరామర్శకు వెళ్లని కేసీఆర్
ఈడీ టు సీబీఐ కస్టడీకి మారినా సైలెంట్ కాంగ్రెస్ టార్గెట్ గానే మాజీ మంత్రుల విమర్శలు లోక్ సభ ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందనేనా? మెల్లిగా దూరమైన క
Read Moreవీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి
కుత్బుల్లాపూర్: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారి వీధి కుక్కల దా
Read Moreగుడ్ న్యూస్ : ఏప్రిల్ 25 వరకు మండే ఎండలు లేవు.. కూల్ వెదర్
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 10 రోజులు అంటే.. ఏప్రిల్ 25వ తేదీ వరకు మండే ఎండలు ఉండవని.. నిప్పులు కక్కే ఎండలు ఉండవని.. సాధారణ ఉష
Read Moreశ్రీపాదరావుతో వెంకట స్వామికి రాజకీయ సంబంధాలు: ఎమ్మెల్యే వినోద్
మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు, వెంకటస్వామిలు పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని బెల్లపల్లి ఎమ్మె్ల్యే వినోద్ అన్నారు. శ్ర
Read Moreసీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. కాంగ్రెస్లోకి ఇద్దరు బీజేపీ నాయకులు
అధికార పార్టీ కాంగ్రెస్లోకి నాయకుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చేరగా.. శనివార
Read Moreగడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Read Moreతాడ్వాయి వైన్స్ లో గోవా బీర్ల కలకలం
తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు లేబుల్ మిస్సింగ్ బీర్లుగా గుర్తించిన అధికారులు తాడ్వాయి, వెలుగు : కా
Read Moreరోడ్లపై వడ్లు పోయొద్దు : ఎస్ఐ సాయికుమార్
భిక్కనూరు, వెలుగు : రోడ్లపై వడ్లను పోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరూ రహదారులపై ధాన్యం పోయొద్దని ఎస్ఐ సాయికుమార్ రైతులకు సూచించారు.
Read More25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మహదేవపూర్, వెలుగు : మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసులు పట్ట
Read Moreవన్యప్రాణులకు తాగునీరు
ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్న అడవి జంతువులకు ఫారెస్ట్ ఆఫీసర్లు ట్యాంకర్లతో వాటర్ అందిస్తున్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల ఫార
Read More












