Telangana
సికింద్రాబాద్లో లక్ష మెజార్టీతో గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాబోయే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో
Read Moreప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదు : బండి సంజయ్
ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది ఆరుగురు నేతలేని అన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలోని ఎంప
Read Moreఅధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది
పదేళ్ల తరువాత కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్ది విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డా
Read Moreతుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
తుక్కుగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఏప్రిల్ 06న తుక్కగూడలో జరిగే జనజాతర ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసి
Read Moreభూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్టు అయ్యాడు. మన్నే గుడలో భూకబ్జా కేసులో మంగళవారం ఆదిభట్
Read Moreపోలీస్ స్టేషన్ నుంచి గంజాయి చోరీ
తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్ అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి.. పలు ప్రాంతాల నుంచి అక్రమంగా తరలి
Read Moreమియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్ని ప్రమాదం
మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ డిపోలో గల చెత్త డంపింగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమ
Read Moreఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read Moreహైదరాబాద్ డ్రైనేజ్ పైప్ లైన్ గోతిలో పడి వృద్ధుడు మృతి
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంగటన చోటుచేసుకుంది. అదిత్యనగర్ లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయ
Read Moreఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్ఎస్ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్&zw
Read Moreఆగస్ట్ 15 నాటికి సీతారామ జలాలు: తుమ్మల
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15కల్లా కనీసం లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం ఖమ్
Read Moreసర్వనాశనం చేసింది నువ్వు కాదా: మంత్రి ఉత్తమ్
వాస్తవాలను వక్రీకరించడం మాజీ సీఎం కేసీఆర్కే చెల్లిందని.. సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని ఇరిగేషన్ శాఖ మంత్రి
Read Moreసెక్రటరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్ఇప్పుడు పొలంబాట పట్టారు : కేఆర్.నాగరాజు
వరంగల్/హనుమకొండ సిటీ, వెలుగు: పదేండ్ల పాలనలో సెక్రటేరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్ ఇప్పుడు పొలం బాట పట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Read More












