Telangana
ఫోన్ ట్యాపింగ్ : హైదరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కేకే మహేందర్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. బషీర్ బాగ్ ఓల్డ్ సీపీ ఆఫీస్ లో సీపీని
Read Moreమహబూబ్నగర్ MLC ఉప ఎన్నిక ఫలితాలు వాయిదా
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28న మహబూబ్ నగర్ లోని MLC పదవికి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఏప్రిల్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ అదేశా
Read Moreకేసీఆర్ ఇంత దిగజారి మాట్లాడుతారా.. భట్టి విక్రమార్క ఫైర్
కాంగ్రెస్ పార్టీలో చేరికలతో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు నిద్రపట్టడం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ లీడర్లను
Read Moreకాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది : కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసెండెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడమే మనము చేసిన తప్పన్నారు. ఉద్యోగా
Read Moreసామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి
టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవిత బెయిల్ పిటిషన్ వాయిదా
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణకు రౌస్ అవెన్యూ
Read Moreపంట పొలాల్లో.. బీఆర్ఎస్ పార్టీ ఫొటో షూట్స్
రాష్ట్రంలో ఎండుతున్న పంటలను పరిశీలించి.. రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మార్చి 31వ తేదీ ఆదివారం రోజున జ
Read Moreనైతిక విలువలుంటే కడియం రాజీనామా చేయాలే : హరీష్ రావు
కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా
Read Moreఎంపీ సీట్ల కోసం రాజకీయాలు వద్దు .. కేసీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
రైతుల విషయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం సర్కార్ &nbs
Read Moreఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్
భూ వివాదం కేసులో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తె
Read Moreరాధా కిషన్ రావును 10 రోజుల కస్టడీకి ఇవ్వండి: పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టును అశ్రయించారు పోలీసులు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావును కస్టడీకి కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. గత శ
Read Moreతెలంగాణ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ సమావేశం
ఢిల్లీలో ఏఐసీసీ(A ICC) చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి సోనియాగాంధీతో పా
Read More












