పెగడపల్లి, వెలుగు: గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం దోమలకుంటకు చెందిన బైర కల్యాణ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ అర్జున్, రాథోడ్ దేవా, జాదవ్ కిషన్ కలిసి గంజాయి అమ్మేందుకు పెగడపల్లికి వచ్చారు. బస్టాండ్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 400 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బుధవారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్టు
- కరీంనగర్
- April 11, 2024
లేటెస్ట్
- రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
- నిజామాబాద్లో ఫ్లాగ్ మార్చ్
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
- రోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
- యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
- ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది
- కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలసపక్షులు : వెలిచాల రాజేందర్ రావు
- అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ