Telugu
తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి : సీఎం రేవంత్ రెడ్డి
వందేండ్ల భవిష్యత్ కు ప్రణాళికలు పెట్టుబడులకు సర్కారు నుంచి రక్షణ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టాం జహీరాబాద్ లో నిమ్స్ కు
Read Moreజగ జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి ఉస్మానియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యోత
Read Moreఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం
Read Moreడ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 2 లక్షల 50 వేల మెడిసిన్ల సీజ్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రైడ్స్ కొనసాగుతున్న
Read Moreఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఎర్రుపా
Read Moreఅమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది : బండి సంజయ్
నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమరవీరుల త్యాగాల
Read Moreగత ప్రభుత్వం చేతగాని తనంతో RRR పని ఆగిపోయింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
Read Moreహైదరాబాద్ పాత బస్తీలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీఏ ఆఫీస
Read Moreపనిచేయని GHMC అధికారులను పంపిస్తం: మేయర్
హైదరాబాద్, వెలుగు: రెండు రోజులు జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు, అడ్వటైజ్ మెంట్, స్ర్టీట్ లైట్లు, స్పోర్ట్స్, ప్రాపర
Read Moreఓయూలో సిరిపురం యాదయ్య వర్ధంతి సభ
ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో అమరుల ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిర
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒకే రోజు 536 విమానాలు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్టు రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. విమానాశ్రయం నుంచి గత నెల 30న అత్యధికంగా 536 విమానాలు రాకపోక
Read Moreఅలర్ట్ : హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..
హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ జారీ చేసింది జలమండలి. మహా నగరానికి ఒక రోజు తాగునీటిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపింది. సింగూరు ప్రాజెక్టులోని &n
Read Moreఫార్మా కంపెనీలో బ్యాన్ చేసిన డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్న అధికారులు..
ఫార్మా కంపెనీలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో డీసీఏ అధికారులు పెద్దమొత్తంలో రెండు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
Read More