terrorist

సలీం కాదు సౌరభ్.. అబ్దుల్ కాదు దేవీప్రసాద్.. ఐటీ ఉద్యోగులు, అడ్డా కూలీల టార్గెట్ గా ఉగ్రవాదుల స్కెచ్

ఐదుగురిని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్  ఏటీఎస్‌‌ హిందూ పేర్లు పెట్టుకొని  పలు చోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు హిజ్బ్

Read More

ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్ముకాశ్మీర్ లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని  జిల్లా ఎస్పీ అమోద్&zwnj

Read More

బీహార్ లో టీచర్ పై రెచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్

పాట్నా : బీహార్‌‌లో ఓ టీచర్‌‌పై పోలీసు బెదిరింపులకు దిగాడు. 'ఎక్కువ మాట్లాడితే.. నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా.

Read More

రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వన

Read More

హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర : సూత్రధారి ఫర్హతుల్లా ఘోరీ

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు అబ్దుల్ జాహెద్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది

Read More

ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

హైదరాబాద్: నగరంలో  వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు వైద్య పర

Read More

నీరజా బానోత్... దేశం కోసం ప్రాణాలొదిలిన వీర వనిత

నీరజా బానోత్‌... ఇండియన్ ఎయిర్ హోస్టెస్. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో సమయస్ఫూర్తితో  వ్యవహరించి వందల కొద్దీ ప్రయాణికులను రక్షిం

Read More

భారత్ లో ఉగ్రదాడికి కుట్ర..రష్యా అదుపులో సూసైడ్ బాంబర్

భారత్లో ఉగ్రదాడి కుట్రను రష్యా భగ్నం చేసింది. దేశంలో ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఐఎస్ఐఎస్.. కేంద్ర సర్కారులోని ఓ కీలక నేతను  హత్య చేసేందుకు ఒక సూసైడ

Read More

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు వీరమరణం

జమ్ముకశ్మీర్ రాజౌరీలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా..ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హాల్ ప్రాంతం పర్గల్

Read More

అమెరికా చెప్పినదానిపై దర్యాప్తు ప్రారంభించాం

ఇస్లామాబాద్: అల్​కాయిదా చీఫ్ అల్ జవహరిని యూఎస్ హతమార్చిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అఫ్గానిస్తాన్​ తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ రాజధా

Read More

భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి

శ్రీనగర్: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని నదిగామ్ లో టెర్రరిస్టులు పొంచి ఉన్నారనే సమాచ

Read More

ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయి

భారత్ లో గత ఏడాది కంటే ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ నివేదిక విడుదల చేసింది. 37 శాతం ఉగ్రదాడులు జమ్మూకాశ్మీర్ లోనే నమోదైనట్

Read More

ఐఎస్ టెర్రర్‌‌ గ్రూప్‌లో 66 మంది ఇండియన్లు

వాషింగ్టన్: గ్లోబల్ టెర్రరిజం గ్రూప్ ఐఎస్​లో 66 మంది ఇండియన్లు ఉన్నారని అమెరికా వెల్లడించింది. టెర్రరిజానికి సంబంధించి 2020 రిపోర్టును గురువారం విడుదల

Read More