
tirumala
తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల కొండ పై నుండి ప్రయాణికులతో కిందికి వస్తున్న బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినంతోపాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠం క్య
Read Moreతిరుమలలో లడ్డూల తయారీకి ఆటోమేటిక్ యంత్రాలు
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం వచ్చే డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో
Read Moreతిరుమలలో భద్రతా వైఫల్యం.. మాఢ వీధుల్లోకి వాహనం
తిరుమలలో భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ ఘటన మరువక ముందే సీఎంఓ స్టిక్కరున్న వాహనం మాడ వీధుల్లోకి రావడం సంచలనం సృష్టించింది. మూడంచె
Read MoreKajal Agarwal : తిరుమల శ్రీవారి సేవలో కాజల్
సీని నటి కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి
తిరుమల శ్రీవారిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకోవడం సంతో
Read Moreతిరుమలలో అట్టహాసంగా వైకుంఠ ఏకాదశి
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వాదశి సందర్భంగా వేకువ జామునే చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవ
Read Moreపోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది : మల్లారెడ్డి
పోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్ కే ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి దర్శించుకున్నార
Read Moreతిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి, భూదేవి
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏకంగా 53,101 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,843 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. న
Read Moreఅలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తోపులాట
తిరుమల తిరుపతి కొండపై భక్తుల మధ్య తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పొందే
Read Moreఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1446 కోట్లు
2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించినట్లు టిటిడి అధికారికంగా ప్రకటిం
Read More