tirumala

తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల కొండ పై నుండి ప్రయాణికులతో కిందికి వస్తున్న బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినంతోపాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠం క్య

Read More

తిరుమలలో లడ్డూల తయారీకి ఆటోమేటిక్ యంత్రాలు

శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం వచ్చే డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో

Read More

తిరుమలలో భద్రతా వైఫల్యం.. మాఢ వీధుల్లోకి వాహనం

తిరుమలలో భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ ఘటన మరువక ముందే సీఎంఓ స్టిక్కరున్న వాహనం మాడ వీధుల్లోకి రావడం సంచలనం సృష్టించింది. మూడంచె

Read More

Kajal Agarwal : తిరుమల శ్రీవారి సేవలో కాజల్

సీని నటి కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తిరుమల శ్రీవారిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకోవడం సంతో

Read More

తిరుమలలో అట్టహాసంగా వైకుంఠ ఏకాదశి

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వాదశి సందర్భంగా వేకువ జామునే చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవ

Read More

పోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది : మల్లారెడ్డి

పోలవరం  కట్టే సత్తా సీఎం కేసీఆర్ కే  ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి దర్శించుకున్నార

Read More

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి, భూదేవి

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏకంగా 53,101 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,843 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. న

Read More

అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తోపులాట

తిరుమల తిరుపతి కొండపై భక్తుల మధ్య తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పొందే

Read More

ఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1446 కోట్లు

2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446  కోట్లు సమర్పించినట్లు టిటిడి అధికారికంగా ప్రకటిం

Read More