tirumala
తిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం
కలియుగం ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత చిరుత పులి కలకలం రేపుతుంది. అలిపిరి నడక మార్గంలో మరో సారి చిరుత దృశ్యాలు కెమెరాలకు చిక
Read Moreతిరుమలలో వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి మహోత్సవం..
కోరిన కోరికలు తీర్చే.. కలియుగ ప్రత్యేక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ ఏడుకొండలు.. ఎన్నో తీర్థాలకు, పవిత్ర ప్రదేశాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్
Read Moreతిరుమలలో ఫుల్ రష్.. దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు ఉండటంతో.. కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్
Read Moreపౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేవ
పౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేకలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమలలో పౌర్ణమి సందర్భంగా రేపు అంటే 2024 మార్చి 25న గరుడసేవ జరుగనుంది. ప్
Read Moreమార్చి 24, 25న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఉత్సవాన్ని 2024 మార్చి 24, 25వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. తీర్థానికి విశ
Read Moreతిరుమల భక్తులకు శుభవార్త : తగ్గిన రద్దీ - కారణం ఇదే..
కలియుగ వైకుంఠం తిరుమలకు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లి ఆ తిరుమలేశుని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ
Read Moreమార్చి 20నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమలలో రేపటి ( మార్చి 20) నుంచి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిల
Read Moreశ్రీవారి భక్తులకు శుభవార్త: శ్రీవాణి టికెట్ల ఆఫ్ లైన్ కోటా పెంపు
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు
Read Moreతిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక నిర్ణయం
కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం కామన్ మ్యాన్ నుండి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కరూ క్యూ కడుతుంటారు. దర్శన
Read Moreశ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న శశికళ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ శ్రీవారిని దర్శించుకొనేందుకు తిరుమల చేరుకున్నారు. తిరుమల సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్
Read Moreటీటీడీ కీలక నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులును పదవి నుండి తొలగించింది. ఇటీవల
Read Moreతిరుమలకు ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. చాలా రోజుల తరువాత స్వామివారి రోజువారీ ఆదాయం రూ.5కోట్లకు చేరుకుంది. 2024 ఫిబ్రవ
Read Moreతిరుమల దర్శన టికెట్లకు భారీ డిమాండ్ - 3నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్..!
తిరుమల తిరుపతి దేవస్థానం మే నెలకు సంబందించిన ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేసింది. ఉదయం 10గంటల సమయంలో బుకింగ్స్ మొదలవ్వగా కేవలం 3నిమిషాల్లోనే మొత్తం టి
Read More












