tirumala

తిరుమలలో చిక్కిన మరో చిరుత.. డీఎన్​ఏ టెస్ట్​ చేస్తున్న డాక్టర్లు

తిరుమలలో  తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది.  నడకమార్గంలో దాని సంచారాన్ని గుర్తించేందుకు 500 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.  సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం)

Read More

పులులు వస్తే కొట్టండి.. తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర..

తిరుమలకు నడకమార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర ఇస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షణ పొందాలని..

Read More

శ్రీశైలంలో ఎలుగుబంటి హల్​చల్.. భయాందోళనలో భక్తులు

ఏపీలోని దేవాలయ దర్శనాలకు వస్తున్న ప్రజలకు వన్యమృగాలు తారసపడుతుంటం భయాందోళనలు సృష్టిస్తోంది. ఇటీవల తిరుమలలో ఓ పులి చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన మ

Read More

నాన్న పులి కథలా.. అలిపిరి మార్గంలో భక్తుల భయం.. జింక పిల్లను చూసి బెంబేలు

నాన్న పులి కథ తెలుసుకదా.. నాన్న పులి అనగానే తండ్రి పరిగెత్తుకుని వస్తాడు.. ఇలా రెండు, మూడు సార్లు తండ్రిని ఆటపట్టిస్తాడు కొడుకు. తీరా చివరికి నిజంగా ప

Read More

పులులే కాదు.. అలిపిరిలో ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయి

తిరుమలలో కాలినడకన భక్తులకు జంతువుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చిరుత సంచారంతో భక్తులు భయంగా భయంగా ఒక్కో మెట్టు ఎక్కుతుండగా.. తాజాగా నడకమార్గంలో ఎలుగుబం

Read More

తిరుమలలో మరో చిరుత.. కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు

తిరుమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే చిన్నారిని బలితీసుకున్న చిరుతను ఉదయమే బోనులో బంధించారు. ఈ పరిణామంలో కాస్త ఊపిరి పీల్చుకున్న భక

Read More

తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది

తిరుమల అలిపిరి మార్గంలో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో అప్రమత్తమైన

Read More

తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు...

తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.  జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..మరోసారి సెంచరీలు ఖాయమా..?

తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నారు. ఆగస్టు 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ  భార్య, కూతురితో

Read More

అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో తనిఖీ

తిరుపతి నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేసి చంపిన ఘటనతో ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. అలిపిరి కాలిబాట మార్గంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన అనం

Read More

భక్తుల రక్తం మరిగిన పులులు.. అలిపిరిలో టీటీడీ ఏం చేయబోతుంది

తిరుమల అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగింది.  రక్తం మరిగిన పులులు దాటికి  ఓ చిన్నారి భ‌క్తురాలి  ప్రాణాలు కోల్పోయింది. నూరేళ్లు నిండకుం

Read More

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి

తిరుమల నడక దారిలో బాలిక లక్షితను చంపింది చిరుతేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది . బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా చిరుత దాడి వల్లే చనిప

Read More