TMC

లక్ష మందితో భగవద్గీత పారాయణం : శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్

పశ్చిమబెంగాల్​లో సుమారు లక్ష మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోల్​కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్​లో ఆదివా

Read More

యాసంగిలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు​​​​​​​

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్  ప్రాజెక్ట్  కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవిన

Read More

లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టుకు మహువా మొయిత్రా

తన లోక్‌సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  తనను లోక్‌సభ నుం

Read More

మహువా మొయిత్రాపై వేటు .. కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్

ప్రశ్నకు నోటు వ్యవహారంలో పార్లమెంట్ చర్యలు లోక్ సభకు ఎథిక్స్ కమిటీ రిపోర్ట్​ కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్ న్యూఢిల్లీ:   తృణమూల్ కా

Read More

అదానీపై ప్రశ్నల రగడ: లోక్సభ నుంచి TMC MP మహువా మెయిత్రాపై సస్పెన్షన్

డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు వేశారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటుపడింది. డబ్బులు తీసుకొని అదానీ గ్రూప్ పై ప్రశ్నలు వేశార

Read More

భారీ మెజార్టీతో గెలిచి.. మళ్లీ లోక్​సభకు వస్త : మహువా మొయిత్రా

న్యూఢిల్లీ: 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి, మళ్లీ లోక్ సభలో అడుగుపెడతానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించా

Read More

మహువా మొయిత్రా కేసు విచారణ..ఎథిక్స్ కమిటీ మీటింగ్​ వాయిదా

    మీటింగ్​ రీషెడ్యూల్​ చేసిన లోక్​సభ సెక్రటేరియెట్​ న్యూఢిల్లీ :  డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మ

Read More

పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాతే నిర్ణయం.. ఎంపీ మహువా మొయిత్రా అంశంపై టీఎంసీ

కోల్ కతా: పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన లంచం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. దీనిపై పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాత తగిన నిర్ణయ

Read More

కృష్ణానది నుంచి తాగునీటికి మాత్రమే నీళ్లు తీసుకోవాలె

ఏపీకి 25 టీఎంసీలు, తెలంగాణకు6 టీఎంసీలకు కేఆర్​ఎంబీ పర్మిషన్​  అంతకు మించి తీసుకోవద్దని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కృష్ణానదిలో ప్రవాహాలు

Read More

కోటి జనాభా ఉన్న హైదరాబాద్​కు.. 4.80 టీఎంసీలేనా?

ఏపీపై అంత ప్రేమ ఎందుకనికృష్ణా బోర్డుపై తెలంగాణ గుస్సా ఏపీకి ఎలా 25 టీఎంసీలు ఇచ్చారని నిలదీత హైదరాబాద్, వెలుగు: లక్ష జనాభా కూడా లేని ఏపీ పట్ట

Read More

మణిపూర్​నే కంట్రోల్ చేయలేకుంటే దేశాన్ని ఎలా నడుపుతరు?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అడుగడుగునా పశ్చిమ బెంగాల్‌‌‌‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మండిపడ్డా

Read More

సామాన్యుడి చేతిలోకి ఆయుధాలు ఎట్లొచ్చినయ్?

టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్​ న్యూఢిల్లీ: మణిపూర్ లో మారణహోమం జరుగుతోంది.. ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన వీడియో వంటి దారుణాలు లెక్కలేనన్ని చోటుచే

Read More

శ్రీశైలానికి భారీ వరద.. 20 టీఎంసీలకు పైగా పెరిగిన నీటి నిల్వ

కృష్ణానదికి క్రమంగా వరద పెరుగుతున్నది. జూరాల గేట్లు ఎత్తడంతో శ్రీశైలంలో నీటి నిల్వ 20 టీఎంసీలకు పైగా పెరిగింది.  శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్ట

Read More