TMC

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

దేశంలో రాజకీయ పార్టీలకు 2004 నుంచి 2018 వరకు అక్షరాల రూ. 11, 234 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే ఆర్గనైజ

Read More

పార్లమెంట్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని టీఎంసీ ఎంపీల నిరసన

ఢిల్లీ అల్లర్ల  సెగలు  పార్లమెంట్ ను  తాకాయి. పార్లమెంట్  ఆవరణలోని మహాత్మ గాంధీ  విగ్రహం  దగ్గర  టీఎంసీ ఎంపీలు  ఆందోళన చేశారు. కళ్లు కనిపించకుండా  గంత

Read More

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేక్ వాక్ కష్టమే

ఒక పద్ధతిగా ఎదుగుతూ రావడమనేది బీజేపీకి మొదటి నుంచీ అలవాటు. జనతా పార్టీ ప్రయోగం ఫెయిలయ్యాక… పాత జనసంఘ్​ కొత్త రూపంతో భారతీయ జనతా పార్టీగా మారింది. బీజే

Read More

ఓట్లు రావాలి..సీట్లు రావాలి..అప్పుడే పార్టీలకు జాతీయ హోదా

దేశంలో 1,800కి పైగా పార్టీలున్నాయి. అంటే, సగటున ఒక్కో రాష్ట్రం పరిధిలో 59 పార్టీలున్నట్లు! వీటిలో జాతీయ హోదా ఉన్నవి కేవలం ఎనిమిది మాత్రమే. ఇవైనా టెక్న

Read More

UAPA బిల్లుకు లోక్ సభ ఆమోదం

అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ (UAPA) చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. బిల్లుపై చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా… అర్బన్ మావ

Read More

బెంగాల్ లో మళ్లీ ఘర్షణ.. ఇద్దరు మృతి

వెస్ట్ బెంగాల్ లో టెన్షన్ కొనసాగుతోంది. భట్ పరా ప్రాంతంలో తాజాగా జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్ పార్ట

Read More

బెంగాల్ సర్కార్ ను ఏంచేద్దాం?..కేంద్రం తర్జనభర్జన

కోల్​కతా/న్యూఢిల్లీ: వెస్ట్​బెంగాల్​లో ఎన్నికల తర్వాత కొనసాగుతున్న హింసా రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తల హత్యల్ని ని

Read More

పశ్చిమ బెంగాల్​పై బీజేపీ గురి

కోల్​కతా: రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఊపుమీదున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్​ రాష్ట్రంలోనూ పవర్​లోకి రావాలని ప్రయత్నిస్తోంది. లోక్​సభ ఎన్నికల్లో

Read More

మమతకు ఝలక్..బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు  టీఎంసీకి చెందిన 50 మందికి పైగా కౌన్సిలర్లు బీజేపీలో చేరా

Read More

పంచలోహ విగ్రహం పెట్టిస్తం: ప్రధాని మోడీ

ఈశ్వర చంద్ర విగ్రహ ధ్వంసం టీఎంసీ గూండాల పనే దీదీ వైఖరిని దేశమంతా చూస్తోంది ఎస్పీ, బీఎస్పీ పొత్తును ప్రజలు స్వాగతించరు కొందరు ‘కిచిడి’ గవర్నమెంట్‌‌  క

Read More

దేశంలోనే ఎక్కువ పోల్​ హింస జరిగిన రాష్ట్రంగా బెంగాల్

ఆరు ఫేజుల్లో వందలాది ఘర్షణలు.. పదుల సంఖ్యలో హత్యలు ఏడో ఫేజ్ లో వయలెన్స్ ఇంకా పెరిగే అవకాశం కోల్​కతా: ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషిన్ల (ఈవీఎంల) రాక, మి

Read More

పిచ్చికుక్కల్ని కొట్టినట్లు కొట్టిస్తా..TMC కార్యకర్తలకు భారతీ ఘోష్ వార్నింగ్

కోల్ కతా: ‘ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టిస్తా.. ఉత్తర ప్రదేశ్ నుంచి వెయ్యి మందిని పిలిపిస్తా’ అంటూ టీఎంసీ కార్యకర్తలను

Read More