Today

హనుమాన్ జంక్షన్లో నకిలీ ఐఏఎస్ అరెస్ట్

అమరావతి: హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఐఏఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ గా పనిచేసి రిటైరైన కె.సుజాతరావు

Read More

నాగార్జునసాగర్ కు 42వేల క్యూసెక్కుల వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ఈ సీజన్ లో తొలిసారిగా నలబై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అయింది. వరద ప్రవాహం

Read More

చెరువును తలపిస్తున్న భూపాలపల్లి ఆసుపత్రి

ఎడతెరిపిలేని వానతో ప్రధాన ద్వారాన్ని ముంచెత్తిన వాన నీరు రాకపోకలకు తీవ్ర అంతరాయం జయ శంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి (జ

Read More

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 3వ స్థానానికి చేరుకున్న ఏపీ అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ర్టం 11 రోజుల వ్యవధిలో లక్ష కేసులు అమరావతి: ఏ.పిలో కరోనా రోజురోజుకు వి

Read More

ఇద్దరు సర్కార్ డాక్టర్ల రాజీనామా

భద్రాచలం ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో కరోనా భయం భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు రాజీనామా చేశారు. ఐసోలేషన్ వార్డు ఇంచార్జీగా

Read More

కరోనాతో ప్రభుత్వ డాక్టర్ మృతి

భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ గా చేసిన నరేశ్ డాక్టర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి: ప్రభుత్వానికి డాక్టర్ల విజ్ఞప్తి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, భద్రాచలం, వెలుగు: భద్రాద

Read More

రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో ఇవాళ(గురువారం), రేపు శుక్ర‌వా‌రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర

Read More

మన చదువులు.. మండేలా బాటలోనే

ఇవ్వాళ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో మండేలా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని అందరికీ తెలియజేసేదుకు నేను ఈ కాలమ్ రాస్తున్నాను. మ

Read More

ఇవాల ఇంటర్ రిజల్ట్స్

విడుదల చేయనున్న మంత్రి సబితారెడ్డి ఇంటర్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఇంటర్‌‌ కమిషనరేట్‌‌లో మధ్యాహ్నం 3 గంటలకు విద్యా శాఖ, ఇంటర్‌‌బోర్డు అధిక

Read More

నేడు కల్నల్ సంతోష్ కు తుది వీడ్కోలు

సూర్యాపేటలోని కాసారం ఫామ్ హౌజ్ లో ఏర్పాట్లు  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహణ  బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పార్థివ దేహం  హకీంపేట ఎయిర్ ఫోర్

Read More

ఇవాళ లాక్​డౌన్​పై నిర్ణయం? కంటెయిన్​మెంట్ జోన్లపైనే స్పెషల్‌ ఫోకస్

న్యూఢిల్లీ:  ఫోర్త్ ఫేజ్ లాక్​డౌన్ ఇంకో రోజులో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. జూన్ 1 తర్వాత పరిస్థి

Read More

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మొదటి ప్రయాణికుల రైలు

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇవాళ(బుధవారం, మే-13) మొదటిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్‌కు రానుంది. రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌లో బయల

Read More

ఇవాళ్టి నుంచి ఐటీ కంపెనీలు ఓపెన్

హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్‌‌డౌన్‌‌ ఆంక్షల నుంచి ఐటీ కంపెనీలకు సడలింపులు దక్కుతున్నాయి. 33 శాతం వర్క్ ఫోర్స్‌‌ తో హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలను తిరి

Read More