Today
ఏపీలో “వైఎస్సార్ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు సాయం.. ఏటా రూ.1
Read Moreజూరాల ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేత
కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గడమే కారణం విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం
Read Moreఐపీఎల్ ప్రాక్టీస్ కోసం నెట్ బౌలర్లు
చెరో 10 మందిని తీసుకెళ్తున్న సీఎస్కే, కేకేఆర్ ఏర్పాట్ల పరిశీలనకు బీసీసీఐ టీమ్ న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ పర్మిషన్ రావడంత
Read Moreఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో ఇండియాx పాకిస్తాన్
ముంబై: శశాంక్ మనోహర్ స్థానంలో కొత్త చైర్మన్ ఎలక్షన్ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి వేస్
Read Moreసర్కార్ జాగాలో గుళ్లు కడ్తుంటే ఏం చేస్తున్నరు?
పర్మిషన్ లేకున్నా ఎందుకు ఆపుతలేరు: హైకోర్టు హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ మండలం నాగోల్ గ్రామంలో ని సర్కార్ స్థలం (1,200 చదరపు గజాలు)లో పర్మిషన్ లేకుండా
Read Moreఫిరోజ్ ఖాన్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇచ్చినం: రాష్ట్ర సర్కార్
2013లో బార్డర్ లో పాకిస్తా న్ జరిపిన కాల్పుల్లో మరణించిన లాన్స్ నాయక్ ఎండీ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి రాష్ట్ర సర్కార్ రూ.29.75 లక్షల ఎక్స్ గ్రేషియా
Read Moreసెక్రటేరియట్ లోని చెట్లను నరికేస్తరా.. వేరే దగ్గర నాటుతరా?
ఏం చేస్తారో స్పష్టత కరువు.. వంద ఏండ్లనాటి చెట్లు 30 పైనే సెక్రటేరియట్లో మొత్తంగా 700 వరకు చెట్లు తమకేం తెలియదంటున్న అటవీ, ఉద్యాన శాఖలు, జీహెచ్ఎంసీ
Read Moreఅమ్యూజ్మెంట్ పార్కులు తెరవండి
కోల్కతా: అమ్యూజ్మెంట్ పార్కులు తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస
Read Moreవిజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజీనామా..
ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ: జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య రాజీనామా ను ప్రభుత్వం ఆమోదించింది. సిద్ధార్థ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ ప్రొఫె
Read Moreకడప సెంట్రల్ జైలులో 19 మంది ఖైదీలకు కరోనా
కడప: కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటీవ్ వచ్చిన వారందరినీ చికిత్స కోసం ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించార
Read Moreసాగునీటి పై కేసీఆర్ వైఖరి సరికాదు
విజయవాడ: సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. గోదావరిలో పుష్కలంగా ఉ
Read Moreపాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్
ఐదుగురు అక్కడికక్కడే మృతి ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని చమన్ అనే టౌన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రద్దీగా ఉండే హజీ నిదా మార్కెట్లో ఒక్కసారిగా బాంబు పేల
Read Moreపైసలివ్వలేదని…చూపకుండానే అంత్యక్రియలు చేశారు
చివరి చూపుకు వెల కట్టారు కన్నీరుమున్నీరైన కరోనా పేషెంట్ కొడుకు పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో సంఘటన పోలీసులు కోరినా చూపించలేదన్న కుటుంబీకులు కోల్
Read More












