train

రాజధాని రైలులో పాము హల్ చల్..ప్రయాణికుల పరుగులు.. పట్టుకొని బయటపడేసిన సిబ్బంది

పాములు ఇండ్లలోకి రావడం అప్పుడప్పుడు చూస్తుంటాం..వానకాలం వర్షాలు పడే టైంలోనో లేక చలికాలంలోనో పాములు జనవాసాల్లోకి దర్శనమిస్తుంటాయి. వాటిని చూసి మనం పరుగ

Read More

కటక్లో పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు..ఒకరు మృతి..25మందికి గాయాలు

ఒడిశాలోని కటక్ రైలు ప్రమాదం జరిగింది.నెర్గుండి స్టేషన్ సమీపంలో ఆదివారం(మార్చి30)  బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప

Read More

తెలంగాణకు 2 బుల్లెట్ రైళ్లు : బెంగళూరు, చెన్నైలకు 2 గంటలే జర్నీ

హైదరాబాద్ నుండి బెంగళూరుకు రైలు ప్రయాణం తగ్గనుంది.. ఇకపై ఫ్లైట్ జర్నీ చేసినంత సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రైన్ లో వెళ్ళచ్చు. ఇటీవల కేంద్రం ప్ర

Read More

4 నెలల గర్భిణీపై లైంగిక దాడికి యత్నం.. కేకలు వేయడంతో ట్రైన్ నుంచి తోసేసిన దుండగులు

చెన్నై: తమిళనాడులో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకంది. ట్రైన్‎లో ప్రయాణిస్తోన్న నాలుగు నెలల గర్భిణీపై దుండగులు లైంగిక దాడికి యత్నించారు. మహిళ ప్ర

Read More

ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్: తమ ప్రాంతానికి బస్సు సర్వీస్ లేకపోతే ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేయడం చూశాం. కానీ ట్రైన్ రోజు ఆలస్యంగా వస్తోందని ఆగ్రహానికి గురైన

Read More

వణుకుతోన్న ఉత్తర భారతం...భారీగా కమ్మేసిన పొగమంచు

వింటర్ సీజన్ లో ఉత్తర భారతం వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.  అటు దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగ

Read More

బుల్లెట్ ట్రైన్.. గంటకు 453 కిలోమీటర్లు..

అత్యంత వేగంతో నడిచే రైలును చైనాలో అధికారులు పరీక్షించారు. CR450 రైలు .. గంటకు 453 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లుందని వివరించారు.  బీజింగ్ నుంచి షా

Read More

నెల క్రితమే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే రైలు కింద పడి యువకుడు సూసైడ్

నార్కట్​పల్లి, వెలుగు: రైలు కింద పడి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నార్కట్​పల్లి మండలం గోపలాయపల

Read More

రైలులో మహిళ హత్య

నగలు, నగదు చోరీ సికింద్రాబాద్, వెలుగు: రైలులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దివ్యాంగుల బోగీలో మహిళ మెడకు తువాలు బిగించి హత్య చేశారు. రైల్వే పోల

Read More

రైలు ఢీ కొని తండ్రీకూతురు మృతి

 ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మధిర రైల్వే స్టేషన్ సమీపంలో  రైలు ఢీ కొని  తండ్రికూతుళ్లు మృతి చెందారు.  రైలు పట్టాలు దాటుతు

Read More

​ మెడల్స్ సాధించేలా స్టూడెంట్స్​కు శిక్షణ ఇవ్వాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

ఐటీడీఏ పీవో రాహుల్​ భద్రాచలం, వెలుగు :  డివిజన్, జోనల్​స్థాయిలో క్రీడల్లో రాణించి స్టేట్​ లెవల్స్ కు ఎంపికైన విద్యార్థులు మెడల్స్ సాధించే

Read More

అందుబాటులోకి కవచ్​4.O

రైలు ప్రయాణం భద్రతకు ఇక భరోసా  సమాచార మార్పిడితో యాక్సిడెంట్లకు చెక్ దక్షిణ మధ్య రైల్వేలో 144 లోకోమోటివ్​ల్లో ఏర్పాటు  సికింద్రా

Read More

పట్టాలెక్కిన వందే భారత్​ మెట్రో

అహ్మదాబాద్​లో ప్రారంభించిన ప్రధాని మోదీ పలు వందే భారత్​ రైళ్లకు పచ్చ జెండా అహ్మదాబాద్: దేశంలోనే తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కింది.

Read More