Treatment
చివరి చూపూ.. దక్కుతలేదు
నార్మల్ గా చనిపోయినా డౌట్ పడుతున్నరు కొద్ది మందితోనే అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు వస్తలేరు కామారెడ్డి, వెలుగు: కంటికి కనిపించని కరోనా వైరస్ బ
Read Moreవరంగల్ ఎంజీఎం కరోనా వార్డును సందర్శించిన మంత్రులు కేటీఆర్, ఈటెల
వరంగల్: స్థానిక ఏం జి ఏం కొవిడ్ వార్డును మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సందర్శించారు. భారీ వర్షాలకు వరంగల్ నగరమంతా జలమయం కావడంతో హైదరాబాద్ నుండి హెలి
Read Moreఆత్మనిర్భర్ అంటే ఏంటో రష్యా చూపించింది
మన ప్రభుత్వం మాటలకే పరిమితమైంది: సంజయ్ రౌత్ ముంబై: ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ను తీసుకురావడం ద్వారా రష్యా ఆత్మనిర్భర్ (సెల్ఫ్ రిలయన్స్) అంటే ఏమి
Read Moreఘట్ కేసర్ లో.. ఎఎస్ఐ ఆత్మహత్యాయత్నం
ఉన్నతాధికారులు మందలించడమే కారణమని అనుమానం మేడ్చల్ జిల్లా: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ లో.. ఏఎస్సై గా పని చేస్తున్న రామ
Read Moreధోనీకి కరోనా నెగటివ్
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీకి నిర్వహించిన కరోనా టెస్ట్ల్లో నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో చెన్నై వేదికగా ఆగస్ట
Read Moreరూ. 2,800కే జైడస్ కాడిలా రెమ్ డెసివర్
న్యూఢిల్లీ: కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ చేయడానికి రెమ్డిసివిర్ డ్రగ్ ను ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా గురువారం లాంఛ్ చేసింది
Read Moreవాక్సిన్ ను సిఫార్సు చేయలేం: డబ్ల్యూ హెచ్ వో
సేఫ్టీ ట్రయల్స్ చేయాల్సిందే రష్యా వ్యాక్సిన్ పై సేఫ్టీ ట్రయల్స్ చేయాల్సిందేనని డబ్ల్యూ హెచ్ వో తేల్చి చెప్పింది. ఏ దేశానికి చెందిన ప్రొడక్ట్ అయినా
Read Moreవాక్సిన్ డేటా లేకుండా సేఫ్ అనలేం: సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా
రష్యా కరోనా వ్యాక్సిన్ పై సీసీఎంబీ డైరెక్టర్ ఫేజ్ 3 ట్రయల్స్ చేసుంటే డేటా బయటపెట్టాలన్న రాకేశ్ మిశ్రా హైదరాబాద్ : సరైన ట్రయల్స్ డేటా లేకుండా రష్యా వ్
Read Moreహాకీ ప్లేయర్ మన్ దీప్ సింగ్ ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ గా తేలిన హాకీ టీమ్ ఫార్వర్డ్ మన్దీప్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో అత్యవసర
Read Moreఎక్కువ ఖర్చు పెడుతున్నది తిండి, మందులకే
కరోనా ఎఫెక్ట్ తో జనం పైసలను ఖర్చు పెట్టే పద్దతిలో మస్త్ మార్పు వచ్చింది. ఇపుడు తిండికి మందు గోలీలకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నరు. మిగతా వాటికి బాగా అవసర
Read Moreఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 3వ స్థానానికి చేరుకున్న ఏపీ అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ర్టం 11 రోజుల వ్యవధిలో లక్ష కేసులు అమరావతి: ఏ.పిలో కరోనా రోజురోజుకు వి
Read Moreకరోనాకు మెడికల్ స్టాఫ్ 8 మంది బలి
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ.. ఆ వైరస్ బారినపడి చనిపోయిన మెడికల్ స్టాఫ్, సిబ్బంది సంఖ్య 8కి చేరింద
Read Moreఏపీలో కరోనా కట్టడి కోసం.. రంగంలోకి యువ ఐఏఎస్ లు
2018 బ్యాచ్ ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా క్షేత్ర స్థాయిలో కీలక బాధ్యతలు
Read More