tribal university

ములుగు, జనగామ, తొర్రూరులో ప్రధాని ఫొటోకు క్షీరాభిషేకం

ములుగు/జనగామ అర్బన్‌‌‌‌/తొర్రూరు, వెలుగు : ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీ, పసుపు బోర్డు ప్రకటనను హర్షిస్తూ సోమవారం ము

Read More

రూ. 13500 కోట్ల పనులకు శ్రీకారం.. మోదీ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు

Read More

నా కుటుంబ సభ్యుల్లారా.. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మోదీ

తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  అనేక రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు ప్రా

Read More

తెలంగాణకు మరో వరం.. ములుగు జిల్లాలో ట్రైబల్ వర్సిటీ..

పాలమూరు బీజేపీ ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముల

Read More

వరంగల్ ​వస్తున్న మోదీని నిలదీయాలి : మంత్రి కేటీఆర్

విభజన హామీలను పట్టించుకుంటలేరు: కేటీఆర్​ కోచ్​ ఫ్యాక్టరీ అని చెప్పి బోగీల రిపేర్ షెడ్డు ఇస్తున్నరు ట్రైబల్​ వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇం

Read More

సంపన్న రాష్ట్రంలో..కొంటేనే చదువులు.. విద్యపై ఇచ్చిన హామీలన్నీ మరిచిన కేసీఆర్​

నిధులు, నియామకాలు లేక ఆగమైతున్న ప్రభుత్వ విద్య ఏ సమాజమైనా సుస్థిర, సమగ్ర అభివృద్ధి సాధించాలంటే నాణ్యమైన మానవ వనరులు కావాలి. నాణ్యమైన మానవ వనరు

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వడ్ల బస్తా మోసిన ఎమ్మెల్యే స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వడ్ల బస్తా మోసి, కాసేపు హమాలీ అవతారం ఎత్తారు. శనివ

Read More

తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లును తీసుకురానున్న కేంద్రం!

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పార్లమెంటు బిజినె

Read More

గిరిజన వర్సిటీకి జాగ ఇవ్వడంలో రాష్ట్రం లేట్​ చేసింది

ఎంపీ ఉత్తమ్​ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు:  ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి అప్పగించడంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేసిం

Read More

ల్యాండ్ మార్పులతో డీపీఆర్ లేట్ చేసిన రాష్ట్రం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేసిందా? ఆరేండ్లు అవుతున్నా.. అవసరమైన భూమిని

Read More

పత్తాలేని గిరిజన యూనివర్సిటీ..2017లోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్

తనవంతుగా ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయింపు నేటికీ భూసేకరణపూర్తిచేయని రాష్ట్ర సర్కారు గతేడాదే అడ్మిషన్లకునోటిఫికేషన్​ వస్తుం దనుకున్నా రాలే ఈసారీ రావడం

Read More