Tribals
వాన నీళ్ల నిల్వతో అనేక ప్రయోజనాలు : ప్రతీక్ జైన్
భద్రాచలం, వెలుగు : ఆదివాసీలు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్సూచించారు. భారత రూరల్ లై
Read Moreచెరువు తవ్వకాన్ని అడ్డుకున్న గొత్తికోయలు..
ములకలపల్లి,వెలుగు: తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు కుంట తవ్వుతుండడంతో ఆగ్రహించిన గొత్తి కోయలు వారిపై దాడి చేశారు. ఈ సందర్భంగా
Read Moreగిరిజనులతో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి : దీపాదాస్ మున్షీ
లోక్సభ పోరులోనూ గిరిజనులు కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలి హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్ని
Read Moreభంగోరియా ఫెస్టివల్.. యూత్ లవ్ ప్రపోజ్ చేసే పండుగ
భగోరియా ఫెస్టివల్.. దీనిని భంగోరియా పండుగ అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని గిరిజన ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు.ఇందులో భిల్, భిలాలా,
Read Moreఆదివాసీలపై కేంద్రం సాయుధ దాడులు
పౌర హక్కుల సంఘం సదస్సులో ఢిల్లీ ప్రొఫెసర్ నందిని సుందర్ ముషీరాబాద్,వెలుగు: భూమి, ఖనిజాల కోసం ఆదివాసీ ప్రజలపై కేంద్ర
Read Moreట్రైబల్ యూనివర్సిటీలో..40.5% సీట్లు గిరిజనులకే
ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభం: కిషన్ రెడ్డి సమ్మక్క సారలమ్మ వర్సిటీ ఏర్పాటుకు 900 కోట్లు కేటాయించాం
Read Moreదుబ్బతండాలో డబుల్ బెడ్రూం ఇండ్ల ఆక్రమణ
గిరిజనులను ఖాళీ చేయించిన తహసీల్దార్ సురేశ్ కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో దుబ్బతండా గ్రామానికి చెందిన గిరిజనులు సోమవా
Read Moreగిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా : వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రాంతంలో వెనకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం గిరిజన సేవా సం
Read Moreఆదివాసీల సంసృతి సాంప్రదాయాలను కాపాడాలె : సోయం బాపూరావు
జైనూర్, వెలుగు: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. పుష్యమాసంలో నెల రోజుల పాటు చేపట్టిన ఆదిశక్
Read Moreఆదివాసీలకు అండగా ఉంటం :రాహుల్ గాంధీ
జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడుతం: రాహుల్ గాంధీ ధన్బాద్ (జార్ఖండ్): ఆదివాసీలకు అండగా ఉంటా మని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆద
Read Moreకొండల్లోంచి..కోనల్లోంచి..గోదారికి యువతరం
నాగోబా విగ్రహానికి జలాభిషేకం చేసేందుకు గోదావరి నదికి బయలుదేరిన మేస్రం వంశీయుల పాదయాత్ర కొండ కోనల్లో కొనసాగుతోంది. దాదాపు 200 మందితో కొనసాగుతున్న పాదయా
Read Moreఆదివాసీలను అడవి దాటనివ్వట్లే.. న్యాయ్ యాత్రలో బీజేపీపై రాహుల్ ఫైర్
మజులీ: గిరిజనులను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిచారు. వారికి విద్యా ఇతర అవకాశాలను దూరం చేస్తున్నద
Read Moreగిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించేందుకే జన్మన్ : రవీంద్ర నాయక్
హైదరాబాద్, వెలుగు : గిరిజనుల అభ్యున్నతిని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్ మన్) పథకాన్ని ప్రారంభించ
Read More