TRS

ప్రచారంలో పాల్గొనని నేతలపై టీఆర్ఎస్ హైకమాండ్​ సీరియస్​

ఎప్పటికప్పుడు హైదరాబాద్​కు రిపోర్ట్ లైట్​ తీసుకుంటున్న కొందరు లీడర్లు పగలు క్యాంపెయిన్.. రాజధానిలో నైట్ హాల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులను భయపెడుత

Read More

కల్వకుంట్ల కమీషన్ రావును గద్దె దించాలి: వివేక్ వెంకటస్వామి

మునుగోడు ప్రజలు తేల్చుకోవాల్సిన టైమొచ్చింది: బండి సంజయ్ చండూరు (నాంపల్లి) వెలుగు: ఆపదలో ఆదుకునే వారు కావాలో, నట్టేట ముంచేవారు కావాలో తేల్

Read More

టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్

హైదరాబాద్ : ఉమ్మడి నల్గొండ రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లాలో చాలామంది

Read More

కేసీఆర్ ను తిడితే కాదు.. పని చేస్తే ఓట్లు వస్తయి: కేటీఆర్

హైదరాబాద్: కేసీఆర్ ను తిడితే ఓట్లు రావని.. ప్రజల కోసం పని చేస్తే ఓట్లు వస్తాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందో

Read More

మునుగోడు నుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలి : రేవంత్ రెడ్డి 

ఎనిమిదేళ్లు ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటూ.. మునుగోడు ప్రజల సమస్యలను పరిష్కరించలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని ప్

Read More

సెర్ప్ ఉద్యోగులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించాలని సెర్ప్ ఉద్యోగులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సమాధి ని

Read More

ప్రజాస్వామ్య పరిరక్షణ‌‌ కోసమే రాజీనామా చేశా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు : ప్రజాస్వామ్య పరిరక్షణ‌‌ కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక కు

Read More

చండూరులో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత సభ

నల్గొండ జిల్లా : చండూరు మున్సిపాలిటీ పరిధిలోని BRC ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్

Read More

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర: మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు: సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే రాష్ట్రంలోని ప్రజలు రెండు పూటలు అన్నం తింటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగి

Read More

బీజేపీ, టీఆర్ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజలదే : ఉత్తమ్

మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్ఎస్ ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో

Read More

బీజేపీ ఉద్యమకారుల పార్టీ..టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ

బీజేపీ ఉద్యమకారుల పార్టీ అయిందని.. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి, ఈటల రా

Read More