
TRS
ఎమ్మెల్యేలు అమ్ముడుపోతరనే భయమెందుకు?:తరుణ్చుగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్
Read Moreజోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు BJP, TRS కుట్ర: రేవంత్
తెలంగాణలో యాత్ర ముగియనున్న సందర్భంగా 7న జుక్కల్లో రాహుల్ సభ ఏర్పాటు జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేశాయన్న
Read Moreమీరిచ్చుడేంది.. మేమే తీసుకుంటం
డబుల్బెడ్రూం ఇళ్లలోకి నిరుపేదలు ఖాళీ చేయించిన పోలీసులు కమలాపూర్, వెలుగు: డబుల్బెడ్రూం ఇండ్లు పూర్తయినా పంపిణీ చేయకపోవడ
Read Moreమునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు
ఆసక్తికరంగా చివరి మూడు గంటల పోలింగ్ తెలంగాణ, ఏపీలో కోట్ల రూపాయల్లో పందాలు మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు ఏజెంట్లతో రంగంలోక
Read Moreఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు : తరుణ్ చుగ్
ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల
Read Moreమునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93.13శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో 2లక్షల 41వేల 8
Read Moreమునుగోడులో 92శాతం పోలింగ్
మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్ లోకల్స్
Read Moreమునుగోడులో ముగిసిన పోలింగ్..క్యూలైన్లలో భారీగా ఓటర్లు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరార
Read Moreమునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది. 5
Read Moreమునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు
మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n
Read Moreమోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల
మనుషులనే కాదు దేవుళ్ళను సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధర్మపురిలో ప్రజాప్రస్థాన పాదయాత్ర బహిరంగ సభల
Read Moreమునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్: రాజగోపాల్ రెడ్డి
మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు అభివృద్ధి కావాలన్నారు. ధర్మం వైప
Read Moreఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read More