TRS
మాకూ గాయాలైనయ్
నల్గొండ అర్బన్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేన
Read Moreదళితబంధు ఒక బోగస్
ధర్మపురి, వెలుగు: దళితబంధు ఒక బోగస్ అని, టీఆర్ఎస్ నేతలకు ఇచ్చే బంధుగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
Read Moreటీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నకారులో డబ్బులున్నాయని అడ్డుకున్న బీజేపీ తనిఖీ చేయాలని కార్యకర్తల నిరసన కారులో సోదాలకు పోలీసుల తటపటాయింపు
Read Moreమునుగోడులో రూల్స్ బేఖాతర్: కోదండరాం
బైపోల్ పూర్తయ్యాక కోర్టుకు వెళ్తం హైదరాబాద్, వెలుగు:మునుగోడు ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా రూల్స్ ఉల్లంఘిస్తుంటే ఈసీ చోద్యం చూస్తోందని టీజేఎస్ అధ్యక్
Read Moreఆర్ఓ ఆఫీసు ముందు రాజగోపాల్రెడ్డి ధర్నా
పంపించాల్సిందేనని ఆర్ఓ ఆఫీసు ముందు రాజగోపాల్రెడ్డి ధర్నా పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ చండూరు, వెలుగు : ము
Read Moreమునుగోడులో రోజంతా పైసల పంచాది
రూ.3 వేల నుంచి రూ. 5 వేలు పంచిన ప్రధాన పార్టీలు చెప్పినన్ని డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు ఓటుకు రూ.50 వేలు, తులం బంగారం ఏదంటూ న
Read Moreమునుగోడులో హోరాహోరీ
నువ్వా.. నేనా అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ పోరు ఓడితే మునుగుతామనే ఆందోళనలో టీఆర్ఎస్ రాష్ట్రంలో పట్టు బిగించాలనే ప్రయత్నాల్లో బీజేపీ పరువు క
Read Moreఉప ఎన్నిక ఇయ్యాల్నే
298 పోలింగ్ కేంద్రాలు.. అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాల మోహరింపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ... ఈ నెల 6న క
Read Moreమంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ బెదిరిస్తుండ్రు
నల్గొండ జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో పాగా వేసి ఓటర్లను, తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ
Read Moreఈటెల కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు
మునుగోడు నియోజకవర్గంలోని పలివెల గ్రామంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యక
Read Moreమంత్రి కేటీఆర్ ను తిట్టారని బీజేపీ కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ : సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై సీసీఎస్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ న
Read Moreమునుగోడులో భారీ మెజారిటీతో గెలుస్తామని కేఏ పాల్ ధీమా
చౌటుప్పల్ వెలుగు: మునుగోడు ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తాను గెలుస్తున్నానని, ఇక మునుగోడును అమెరికాలా అభివృద్ధి చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
Read Moreమోడీకే భయపడం.. సీబీఐ ఎంత?
ఎన్నికల సంఘం ఎవరి కోసం పనిచేస్తున్నదో చూస్తున్నం: కేటీఆర్ సీఈసీలోని బుద్ధిలేని అధికారిని తొలగించాలా.. ఆర్ ఓని తొలగించాల
Read More