TRS

ఎమ్మెల్యేలు అమ్ముడుపోతరనే భయమెందుకు?:తరుణ్​చుగ్

న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్

Read More

జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు BJP, TRS కుట్ర: రేవంత్

తెలంగాణలో యాత్ర ముగియనున్న సందర్భంగా 7న జుక్కల్​లో రాహుల్ సభ ఏర్పాటు జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేశాయన్న

Read More

మీరిచ్చుడేంది.. మేమే తీసుకుంటం

డబుల్​బెడ్​రూం ఇళ్లలోకి నిరుపేదలు ఖాళీ చేయించిన పోలీసులు  కమలాపూర్, వెలుగు: డబుల్​బెడ్​రూం ఇండ్లు పూర్తయినా పంపిణీ చేయకపోవడ

Read More

మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు

ఆసక్తికరంగా చివరి మూడు గంటల పోలింగ్‌ తెలంగాణ, ఏపీలో కోట్ల రూపాయల్లో పందాలు మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు ఏజెంట్లతో రంగంలోక

Read More

ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు : తరుణ్ చుగ్

ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల

Read More

మునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్

చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93.13శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో 2లక్షల 41వేల 8

Read More

మునుగోడులో 92శాతం పోలింగ్

మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్​లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్​ లోకల్స్​

Read More

మునుగోడులో ముగిసిన పోలింగ్..క్యూలైన్లలో భారీగా ఓటర్లు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరార

Read More

మునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది.  5

Read More

మునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు

మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన  చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n

Read More

మోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల

మనుషులనే కాదు దేవుళ్ళను సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధర్మపురిలో ప్రజాప్రస్థాన పాదయాత్ర బహిరంగ సభల

Read More

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్: రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని  బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు అభివృద్ధి కావాలన్నారు. ధర్మం వైప

Read More

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 

మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More