TRS
కేసీఆర్ హింసను ప్రోత్సహిస్తుండు : కిషన్రెడ్డి
‘‘మునుగోడులో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారి అనుచరులను, గూండాలను తీసుకొచ్చి దాడులు చేస్తున్రు. రోజురోజుకు టీఆర్ఎస్ ఆగడాలు
Read Moreఆ ముగ్గురు టీఎన్జీవో లీడర్ల బండారం బయట పెడ్తా : బండి సంజయ్
కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ అక్రమాస్తులు కూడబెడ్తున్నరు ఉద్యోగులు అల్లాడుతుంటే వీళ్లెందుకు సర్కార్ను నిలదీయరు? ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యో
Read Moreరైతులు ఆత్మహత్యలు చేస్కుంటున్నరు: రాహుల్
నిరుద్యోగులు గోస పడుతున్నరు పెద్ద చదువులు చదివినోళ్లు పిజ్జాలు డెలివరీ చేస్తున్నరు ధరణితో భూములను కేసీఆర్ గుంజుకుంటున్నరు ప
Read Moreబీజేపీవాళ్లే మాపై దాడి చేసిన్రు
మునుగోడు, నారాయణపురం రోడ్షోలో కేటీఆర్ యాదాద్రి/మునుగోడు, వెలుగు : మునుగోడు బైపోల్ లో ఓటమి భయంతోనే బీజేపీ వాళ్లు పలివెల గ్రామంలో ఎమ్మెల్సీ పల్లా రా
Read Moreఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
మునుగోడు మండలం పలివెల రణరంగం ఈటల రాజేందర్ గన్ మన్, పీఆర్వో, అనుచరులకు గాయాలు ప్రచార రథంతోపాటు ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం ఘటన స్థలంలో టీ
Read Moreమునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు
మునుగోడులో ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచినట్లుగా తెలుస్తోంది. పసునూరు గ్రామంలో టీఆర్ఎస్ నేత వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Read Moreమునుగోడులో ముగిసిన ప్రచారం
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం ముగిసింది. ఇవాళ చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విస్తృతం
Read Moreమునుగోడులో ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
మునుగోడు ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో మున
Read Moreటీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు
ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫో
Read Moreఎంఐఎం, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నై: జైరామ్ రమేశ్
టీఆర్ఎస్ పార్టీ.. గ్లోబల్ రాష్ట్ర సమితిగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో
Read Moreఅరాచక పాలన పోవాలంటే బీజేపీని గెలిపించున్రి : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు... కానీ ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొన
Read More‘సుశీ ఇన్ ఫ్రా’పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజాలు లేవు : రఘునందన్ రావు
‘సుశీ ఇన్ ఫ్రా’ కంపెనీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. మంత్
Read More‘సూడు సూడు నల్లగొండ’ పాట రాసిందెవరు..?
‘సూడు సూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ’ అనే పాట రాష్ట్రంలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.
Read More












