TRS
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై హైకోర్టుకు బీజేపీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
Read Moreరూ. 100 కూడా అమ్ముడుపోని వాళ్లకు రూ. 100 కోట్లు ఎవరిస్తారు..?
మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో బీజేపీపై వస్తున్న ఆరోపణలను తనదైన శైలిలో తిప్పికొట్టారు. నల
Read Moreఎమ్మెల్యే అనుచరుడి కార్లోనే బ్యాగులు
హైదరాబాద్: ఫాంహౌజ్ ఎపిసోడ్ డ్రామాలో నిందితులు వాడిన కారు, బ్యాగులపై చాలా డౌట్లు వస్తున్నాయి. నిజానికి ఆ కారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడు దిలీప్
Read Moreమంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదు : ఎమ్మెల్యే షకీల్
ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పట్ల సంతృప్తిగా లేనని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. నియోజకవర్గంలో తాను చేయాలనుకున్న పనులు చేయలేకపోయానని చెప్పారు. న
Read Moreమొయినాబాద్ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు : కిషన్ రెడ్డి
మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రల
Read Moreకేసీఆర్ నీ ప్రమేయం లేకుంటే ప్రమాణం చేద్దాం రా : బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నికలో గెలవడానికి కేసీఆర్ అండ్ టీం ఆడిన డ్రామా ఫెయిల్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ గత 8 ఏళ్
Read Moreమొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో అసలు నిజాలేంటి..?
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. రెండు పార్టీల మధ్య ఇప్పుడు చిచ్చు రాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ఘటన సర్వత్రా చర
Read Moreభారత్ జోడో యాత్ర ఎన్నికల జిమ్మిక్కు కాదు : జైరాం రమేష్
ఢిల్లీలో తుగ్లక్ పాలన.. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. బీజేపీ ధన రాజకీయాలను పెంచిపోషిస్తోందని ఆరోపించారు.
Read Moreమొయినాబాద్ ఘటనలో ముగ్గురిపై కేసులు
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను లంచంతో ప్రలోభ పెట్టారంటూ ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఫరీదాబాద్ కు చెంద
Read Moreఆదిలాబాద్ లో పదవులపై నాన్చుతున్న అధికార పార్టీ
మార్కెట్లలో అభివృద్ధి పనులకు ఆటంకం ఆదిలాబాద్, వెలుగు : అధికార టీఆర్ఎస్ లో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
Read Moreటీఆర్ఎస్ గెలిస్తే 2 వేల కోట్ల ఫండ్ : హరీష్ రావు
యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భూముల ధరలు తగ్గుతయని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మ
Read Moreకేసీఆర్ బీసీ ద్రోహి! : బండి సంజయ్
తెలంగాణ వస్తే అన్ని వర్గాల బతుకులు బాగుపడ్తయ్, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్&zwn
Read Moreటీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్
హైదరాబాద్, వెలుగు: చేనేత రంగ అభివృద్ధికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. ఫాం టు ఫ్యాబ్రిక్, ఫ్
Read More












