TRS
మునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు
మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n
Read Moreమోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల
మనుషులనే కాదు దేవుళ్ళను సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధర్మపురిలో ప్రజాప్రస్థాన పాదయాత్ర బహిరంగ సభల
Read Moreమునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్: రాజగోపాల్ రెడ్డి
మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు అభివృద్ధి కావాలన్నారు. ధర్మం వైప
Read Moreఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read Moreసీఎంతో భేటీపై వస్తున్న వార్తలపై ఫిర్యాదు చేసిన పాల్వాయి స్రవంతి
సీఎం కేసీఆర్ను కలిశానని తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట
Read Moreప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి : కూసుకుంట్ల
మునుగోడులో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగి
Read Moreఈటలపై దాడులకు నిరసనగా ఆందోళన
మునుగోడులో ఓడిపోతామని తెలిసే పథకం ప్రకారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై దాడి చేశారని బీజేపీ నేతలు టీఆర్ఎస్ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా
Read Moreఈటల రాజేందర్పై దాడి సిగ్గుచేటు : బీజేపీ
పద్మారావునగర్/ముషీరాబాద్/గండిపేట/ వికారాబాద్, వెలుగు : మునుగోడు మండలం మలివెలలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం గ్రేటర
Read Moreవాట్సాప్లో ఓట్ల వేట!
యాదాద్రి, వెలుగు : ఉప ఎన్నికలో సోషల్మీడియాను ఎవరికి నచ్చినట్టు వారు వాడుకుంటున్నారు. వాట్సాప్లో అయితే మరీ క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. ఒక వాట్సా
Read Moreమాకూ గాయాలైనయ్
నల్గొండ అర్బన్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేన
Read Moreదళితబంధు ఒక బోగస్
ధర్మపురి, వెలుగు: దళితబంధు ఒక బోగస్ అని, టీఆర్ఎస్ నేతలకు ఇచ్చే బంధుగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
Read Moreటీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నకారులో డబ్బులున్నాయని అడ్డుకున్న బీజేపీ తనిఖీ చేయాలని కార్యకర్తల నిరసన కారులో సోదాలకు పోలీసుల తటపటాయింపు
Read Moreమునుగోడులో రూల్స్ బేఖాతర్: కోదండరాం
బైపోల్ పూర్తయ్యాక కోర్టుకు వెళ్తం హైదరాబాద్, వెలుగు:మునుగోడు ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా రూల్స్ ఉల్లంఘిస్తుంటే ఈసీ చోద్యం చూస్తోందని టీజేఎస్ అధ్యక్
Read More












