TRS

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటు వేయాలి : మంత్రి జగదీశ్ రెడ్డి

కేసీఆర్​కు ఓటేయకుంటే పింఛన్లు పోతయ్ మునుగోడు బైపోల్ ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి యాదాద్రి​, వెలుగు : కేసీఆర్ సర్కారు​ అమలు చేస్తున్న పథకాల

Read More

కాళేశ్వరం వల్ల ఎకరా భూమికి కూడా నీరు అందలే: నాగం

కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ఏర్పాటుతో.. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకుండా చేశాడని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి  వ్యాఖ్యానించారు

Read More

గౌడ సంక్షేమంపై కేటీఆర్ హామీ ఇచ్చారు : స్వామి గౌడ్ 

బీజేపీతో గౌడ సామాజిక వర్గానికి, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరగదని.. అందుకే టీఆర్ఎస్ లో చేరానని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. ఇవాళ నల్

Read More

రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ స్కీంలు ఆగిపోతాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగ

Read More

మునుగోడు ఉపఎన్నిక : బుద్ధ భవన్ ముందు కోదండరాం మౌనదీక్ష

మునుగోడులో పలు పార్టీల నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఈసీకి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఫిర్యాదు చేశారు. ఎన

Read More

పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె

Read More

కూసుకుంట్లని గెలిపిస్తే మునుగోడులో అభివృద్ధి జరుగుతుంది : మంత్రి తలసాని

మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారో బీజేపీ నాయకులు చెప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్

Read More

బైపోల్ డ్యూటీలో 3,350 మంది పారా మిలిటరీ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. కోడ్​ అమలు విషయంలో అధి

Read More

బైపోల్‌‌ ఇన్‌‌చార్జులకు టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో బీజేపీకి సందు ఇవ్వొద్దని బైపోల్‌‌ ఇన్‌‌చార్జులకు టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్&z

Read More

దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకేనా?: షర్మిల

నర్సాపూర్ (జి), వెలుగు: దళితబంధు పథకాన్ని అర్హులైన నిరుపేదలకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుప

Read More

టీఆర్ఎస్ నాయకులు మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుండ్రు: బండి సంజయ్

నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిర

Read More

అధికార పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్రు : లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘గత ఎన్నికల్లో చెల్లని రూపాయి

Read More

పేదలకు ఇళ్లు కట్టించరు..కానీ ఫాం హౌజ్ లు మాత్రం కట్టుకుంటారు:కిషన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలు ధర్మానికి, న్యాయానికి..అన్యాయానికి, అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందు

Read More