TRS
రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. 2014 నుంచి 2018 వరకు కాలం సరిగా క
Read Moreటీఆర్ఎస్ ముఖ్యనేతలు టచ్లో ఉన్నరు: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: మునుగోడు బైపోల్ తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్లో ఉన్నారని, త్వరలో
Read Moreఎంపీ నామాకు ఈడీ షాక్
ఇప్పటి దాకా రూ.154.39 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ కెనరా బ్యాంకు నుంచి రూ.1,030 కోట్ల రుణం షెల్ కంపెనీల ద్వారా రూ.361.29 కోట్లు మళ్ల
Read Moreతెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్ఎస్: బండి సంజయ్
బీజేపీ వల్లే ఫామ్హౌస్ నుంచి కేసీఆర్ బయటికు వచ్చిండు మునుగోడులో టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధిచెప్తరని హెచ్చరిక పార్టీలోకి రావాలని బూర నర్సయ్యను
Read Moreమంత్రులు కక్కలేక మింగలేక ఏడుస్తున్నరు : బూర నర్సయ్య గౌడ్
నో డ్రాఫ్ట్.. నో డిస్కషన్.. ఓన్లీ డెసిషన్ అనేలా తెలంగాణలో ఇష్టారాజ్యంగా, గుడ్డిగా పాలనా నిర్ణయాలను తీసుకుంటున్నరని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇటువంటి ప
Read Moreడబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నరు
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారం, ధన బలంతో ప్రజల
Read Moreకోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి
హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. కడియం శ
Read Moreమునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది
మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47
Read Moreఎంపీ నామాకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ.80 కోట్ల 65 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్
Read Moreకేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ
ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇ
Read Moreకారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రమించిన టీఆర్ఎస్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయి
Read Moreనరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి : కేటీఆర్
నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టినందుకు మోడీకి నోబెల్ బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ ఒక్కట
Read Moreమునుగోడు ప్రచారంలో లీడర్ల దూకుడు
మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి మంత్రు
Read More












