TRS

రేపు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్ 

ఢిల్లీ : రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బంగారమైందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తన క

Read More

భారతదేశ కీర్తిని పెంచే శక్తి బీజేపీకే ఉంది : డీకే అరుణ 

నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వందమంది ఇన్ చార్జ్ లను నియమించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్

Read More

ఈసారి పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వండి : సీతక్క

రాజకీయ బలబలాలను చూపించుకోవడానికే టీఆర్ఎస్, బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గతంలో పాల్వాయి గోవర

Read More

బీఎస్పీ అధికారంలోకి వస్తే పేదల భూములు రెగ్యులరైజ్ చేస్తాం

సీఎం కేసీఆర్ నివసించడానికి వందల ఎకరాల భూమి ఉంటది కానీ,  పేదలు 60 గజాల పూరీ గుడిసెలలో ఉండడానికి అర్హులు కాదా? అని బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎ

Read More

చల్మెడ గ్రామంలో బాబుమోహన్ ఎన్నికల ప్రచారం

నల్లగొండ : ఆపదలో ఉన్న వారిని ఆదుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు వేసి గెలిపించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి బాబుమోహన

Read More

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. 2014 నుంచి 2018 వరకు కాలం సరిగా క

Read More

టీఆర్ఎస్ ముఖ్యనేతలు టచ్​లో ఉన్నరు: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బైపోల్ తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్​లో ఉన్నారని, త్వరలో

Read More

ఎంపీ నామాకు ఈడీ షాక్

ఇప్పటి దాకా రూ.154.39 కోట్ల విలువైన ఆస్తులు సీజ్​ కెనరా బ్యాంకు నుంచి రూ.1,030 కోట్ల రుణం షెల్‌‌ కంపెనీల ద్వారా రూ.361.29 కోట్లు మళ్ల

Read More

తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్​ఎస్​: బండి సంజయ్​

బీజేపీ వల్లే ఫామ్​హౌస్​ నుంచి కేసీఆర్​ బయటికు వచ్చిండు మునుగోడులో టీఆర్​ఎస్​కు ప్రజలు బుద్ధిచెప్తరని హెచ్చరిక పార్టీలోకి రావాలని బూర నర్సయ్య​ను

Read More

మంత్రులు కక్కలేక మింగలేక ఏడుస్తున్నరు : బూర నర్సయ్య గౌడ్

నో డ్రాఫ్ట్.. నో డిస్కషన్.. ఓన్లీ డెసిషన్ అనేలా తెలంగాణలో ఇష్టారాజ్యంగా, గుడ్డిగా పాలనా నిర్ణయాలను తీసుకుంటున్నరని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇటువంటి ప

Read More

డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నరు

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారం, ధన బలంతో ప్రజల

Read More

కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి

హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. కడియం శ

Read More

మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది

మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47

Read More