TRS
దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకేనా?: షర్మిల
నర్సాపూర్ (జి), వెలుగు: దళితబంధు పథకాన్ని అర్హులైన నిరుపేదలకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుప
Read Moreటీఆర్ఎస్ నాయకులు మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుండ్రు: బండి సంజయ్
నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిర
Read Moreఅధికార పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్రు : లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘గత ఎన్నికల్లో చెల్లని రూపాయి
Read Moreపేదలకు ఇళ్లు కట్టించరు..కానీ ఫాం హౌజ్ లు మాత్రం కట్టుకుంటారు:కిషన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలు ధర్మానికి, న్యాయానికి..అన్యాయానికి, అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందు
Read Moreకేసీఆర్ కాంగ్రెస్ను చంపితే.. పులిలా బీజేపీలో చేరిన : రాజగోపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్కు అహంకారం ఎక్కువైందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడిని, జాతిపితను అని చెప్పుకునే సీఎం
Read Moreరుణమాఫీ చేయలేదు కాబట్టి కేసీఆర్ ను ఓడించాలి: జానారెడ్డి
టీఆర్ఎస్, బీజేపీ అహంకారంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది కేసీఆర్ ను ఓడించి నీతినిజాయితీకి పట్టం కట్టాలి: జానారెడ్డి నల్గొండ జి
Read Moreటీఆర్ఎస్ను ఓడిస్తేనే సమస్యలు పరిష్కారమైతయ్ : అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఆర్టీసీ కార్మికుల ఓట్లతో గెలవడం కోసం మంత్రులు కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్
Read Moreఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ లైఫ్ ఖతం : తలసాని
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ లైఫ్ ఖతమేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేశారు. మునుగోడు
Read Moreప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు : వివేక్ వెంకటస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విసుగుచెందారని బీజేపీ చేపట్టిన ఇంటింటి
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్సార్ ఎంతో అభివృద్ధి చేశారు : షర్మిల
నిర్మల్ జిల్లా బైంసాలో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్మల్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని వైఎస్సార
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: లక్ష్మణ్
మునుగోడు: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున మునుగోడులో ఎంపీ
Read Moreనాయకులు పోయినంత మాత్రాన ప్రజలు పోరు: రఘునందన్ రావు
టీఆర్ఎస్, కాంగ్రెస్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస
Read Moreమునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మరో ఇద్దరు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎంపీలు కూడా.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చండూరు, వెలుగు: నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత
Read More












