
TRS
ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు : వివేక్ వెంకటస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విసుగుచెందారని బీజేపీ చేపట్టిన ఇంటింటి
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్సార్ ఎంతో అభివృద్ధి చేశారు : షర్మిల
నిర్మల్ జిల్లా బైంసాలో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్మల్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని వైఎస్సార
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: లక్ష్మణ్
మునుగోడు: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున మునుగోడులో ఎంపీ
Read Moreనాయకులు పోయినంత మాత్రాన ప్రజలు పోరు: రఘునందన్ రావు
టీఆర్ఎస్, కాంగ్రెస్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస
Read Moreమునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మరో ఇద్దరు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎంపీలు కూడా.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చండూరు, వెలుగు: నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత
Read Moreనిజమైన ఫూలే వారసుడు సీఎం కేసీఆరే: మంత్రి గంగుల
వేరే పార్టీల్లో ఆత్మగౌరవం చంపుకొని ఉండాల్సిన అవసరం లేదు మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణపురం, వెలుగు : ‘నిజమైన ఫూలే వారసుడు సీఎం
Read More14 నెలల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి కేటీఆర్
బీజేపీ వాళ్లు ఓటుకు తులం బంగారం ఇస్తరట..తీసుకొని టీఆర్ఎస్ నే గెలిపించండి 14 నెలల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా రోడ్ షోలో మంత్రి కేటీఆర్
Read Moreబీసీల కుల గణన చేయరు ఓట్లు ఎట్లా అడుగుతున్నరు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మునుగోడు, వెలుగు : బీజేపీ బీసీల కుల గణన చేయకుండా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారి వాటా వారికి రాకుండా అడ్డుకుంటోందని..మళ్లీ మునుగోడులో ఎలా ఓట్లు అ
Read Moreమునుగోడు ఓటర్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, వెలుగు: మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు వ్యవహారంపై హైకోర్టు విచారణ ముగిసింది. పక్క ప్రాంతాలకు చెందిన 25 వేల మందిని మునుగోడు ఓటర్లుగా నమోదు చేయ
Read Moreఓటర్లను రూ.కోట్లు పెట్టికొంటున్నరు : కిషన్ రెడ్డి
ఓటర్లను,ప్రజాప్రతినిధులను రూ.కోట్లు పెట్టికొంటున్నరు కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: పార్లమ
Read Moreమునుగోడు ఫారాల్లో కోళ్లు ఖతం.. దావతుల మీద దావతులు
నల్గొండ, వెలుగు: మునుగోడులో ఓటర్లను ఆకట్టుకునేందుకు పండుగలను కూడా పార్టీలు వదలడం లేదు. ఓటుకు నోటు, ముక్క, చుక్క మాత్రమే కాదు.. గిఫ్టులు కూడా పంపి
Read Moreలిక్కర్ స్కామ్లో రేవంత్ రెడ్డికి వాటా : రాజగోపాల్ రెడ్డి
బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నయ్ రేవంత్, కవిత బిజినెస్ పార్ట్నర్స్ నా సోదరుడు అన్నదాంట్లో తప్పేముంది?: రాజగోపాల్ రెడ్డి మునుగోడ
Read Moreమతం పేరుతో చిచ్చు పెడుతున్నరు : కేటీఆర్
బీజేపీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ నేతన్న బీమా అమలు చేస్తమని హామీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ ఒక
Read More