TRS
ఫిర్యాదు చేసింది వాళ్లే.. బాధితులు వాళ్లే.. నేరస్తులు వాళ్లే : బండి సంజయ్
ఢిల్లీలో ఉన్నప్పుడే డీల్ స్కెచ్ వేసిండు: బండి సంజయ్ కేసీఆర్.. నీకు రాజకీయ సమాధి తప్పదు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వద్ద ప్రమాణం చేద్దాం రా
Read Moreవంద కోట్లతో ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్లాన్ చేసింది : టీఆర్ఎస్
మునుగోడు ప్రచారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్హౌస్లో ప్రత్యక్షం పోలీసుల సోదాలు.. అదుపులో ముగ్గురు వ్యక్తులు మాకు ఎమ్మెల్యే
Read Moreకథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్, హీరో, విలన్.. అంతా వాళ్లే!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో నడిచిన హైడ్రామాపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు &
Read Moreస్క్రిప్ట్ రైటర్గా కేసీఆర్ ఫెయిల్ అయిండు : వివేక్ వెంకటస్వామి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా వ్యవహారంపై మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి స్పందించారు. ప్రజలను డైవర్
Read Moreటీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే: ఎంపీ అరవింద్
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజలు విశ్వసిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో
Read Moreటీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్
మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోల్ ఆనంద్ భాస్కర్ గులాబీ కండువా కప్పుకున్నారు.
Read Moreటీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నేతలు ఫ
Read Moreనల్గొండ జిల్లాలో ఇంటింటికి నీళ్లిచ్చి ఫ్లోరైడ్ను తరిమికొట్టినం : కేటీఆర్
నల్గొండ జిల్లాలో ఇంటింటికి నీళ్లిచ్చి ఫ్లోరైడ్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మన్నెగూడలో నిర్
Read Moreబీజేపీకి రాపోలు రాజీనామా
మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు అనందభాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డాకు పంపించారు. రాజీనామా లేఖలో రాపోలు
Read Moreకొయ్యలగూడెంలో టీఆర్ఎస్కు వ్యతిరేకత
చండూరు : నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదన్న బాధతో రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి కోమటిరెడ్డి ల
Read Moreకాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ : ఎంపీ ఉత్తమ్
చౌటుప్పల్, వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ నాయకుల్లారా.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రె
Read Moreగౌడ్ల కోసమే టీఆర్ఎస్లో చేరిన : స్వామి గౌడ్
గౌడ్ల కోసమే టీఆర్ఎస్లో చేరిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ చండూరు, వెలుగు: గౌడ్లకు బీజేపీలో న్యాయం జరగదనే తాను టీఆర్ఎస్ లో చేరినట్లు
Read Moreమునుగోడు ఎలక్షన్ బిజినెస్ రూ.500 కోట్లకు పైనే
ఉప ఎన్నికతో ఉపాధి ఫుల్ మునుగోడు ఎలక్షన్ బిజినెస్ రూ.500 కోట్లకు పైనే మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ఉప ఎన్నికల పుణ్యమాని మునుగోడ
Read More












