V6 News

ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఓ టీవీ చానల్ యజమానిపై నాంపల్లి కోర్టు

Read More

సింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది : వివేక్ వెంకటస్వామి

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించా

Read More

మొయినాబాద్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి

స్విమ్మింగ్ పూల్ లో పడి రెండోవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన

Read More

మీరే మొనగాడు : టీమిండియాకు కోచ్ గా మళ్లీ రాహుల్ ద్రవిడ్

త్వరలో టీమిండియా కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేయనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో భారత ప్రధ

Read More

షాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు

అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్

Read More

తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్ తగ్గినా.. బంగారం ధరలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి.  రోజురోజుకు బంగారం మరింత ప్రియం అవుతోంది.  ఇప్పటికే తులం బంగారం రూ.70వేల

Read More

భోపాల్‌లో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో అక్రమ డబ్బులను పోలీసులు స్వాధానం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో భారీగా నోట్

Read More

బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ

మంచిర్యాల: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.  తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయ

Read More

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది.  మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ శుభ సందర్భంగా.. భజన

Read More

మోదీ మూడోసారి పీఎం అవుతారు : రాజస్థాన్ సీఎం భజన్ లాల్

మహబూబాబాద్, వెలుగు:  తెలంగాణ ప్రజలు అవినీతి కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కోరారు. దేశ ప్రజలందరూ మోదీ నాయకత్వాన్ని క

Read More

అమిత్ షా వీడియో మార్ఫింగ్‌‌‌‌ కేసు.. మహేశ్ గౌడ్ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్‌‌‌‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉ

Read More

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మే 9వ తేదీ గురువారం సాయంత్రం సరూర్ నగర్ సభలో పాల్గొన్నారు

Read More

మా ఊరిని బాగుచేస్తేనే ఓట్లేస్తం: పెద్ద వెంకటాపురం గ్రామస్తులు

ఆళ్లపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామస్తులు లోక్​సభ ఎన్నికలను బహిష్కరించారు. ఎన్ని ప్రభుత్వాల

Read More