v6 velugu

డెలివరీ అయిన కొద్దిసేపటికే శిశువు మృతి.. హైదరాబాద్​ ప్రశంస ఆస్పత్రిలో ఘటన

అల్వాల్, వెలుగు: డెలివరీ అయిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందిన ఘటన అల్వాల్ ప్రశంస ఆస్పత్రిలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించినట్

Read More

కూకట్పల్లి 5కె రన్​లో మంత్రి జూపల్లి..

కూకట్​పల్లి, వెలుగు:   మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం   కూకట్​పల్లిలోని తులసీవనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5కె రన్ ను

Read More

మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలి.. టీడబ్ల్యూజేఎఫ్, హెచ్​​యూజే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ముషీరాబాద్, వెలుగు: మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఉమా సుధీర్ అన్నారు. ఇంటి పనుల్లో భాగస్వామ్యం వహిస్తూనే బాధ్

Read More

షాద్ నగర్లో జర్నలిస్ట్​లకు ఉచిత గుండె పరీక్షలు

షాద్ నగర్, వెలుగు: పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఆనంద్ కుమార్, డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో  జర్నలిస్టులకు ఉచిత గుండె పరీక్షల

Read More

ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి.. ఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ పర్వత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ ర

Read More

ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి .. రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.జ్ఞానేశ్వర్‌

గండిపేట, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్‌ కుమార్​పై అనుచిత వాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్​రెడ్డిపై చర్యలు తీసుకోవా

Read More

హైదరాబాద్లో నాలుగు చోట్ల వాటర్​బోర్డు సోలార్​ ప్లాంట్లు.. 290 ఎకరాల్లో ఏర్పాటు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: మెట్రోవాటర్​బోర్డుకు చెందిన స్థలాల్లో సొంతంగా ‘సోలార్​ ఎనర్జీ’ ని ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. మొదటి దశలో

Read More

డిజిటల్ ఎడ్యుకేషన్​పై ఫోకస్​ పెట్టాలి.. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ కాలేజీ యాజమాన్యం

ముషీరాబాద్, వెలుగు: విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చదువును కొనసాగించాలని కాకా డాక్టర్​బీఆర్ అంబేద్కర్​కాలేజీ యాజమాన్యం సూచించింది. డిజిటల్

Read More

సర్కారు భూములు అమ్మొద్దు.. ప్రభుత్వ స్థలాల్లో బీసీ స్కూల్స్, హాస్టళ్లు నిర్మించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో బీసీ గురుకులలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్  చేశారు.

Read More

బ్రాహ్మణ పరిషత్​కు100 కోట్లు కేటాయించాలి.. డిప్యూటీ సీఎం భట్టికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల వినతి

హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణ పరిషత్ కు బడ్జెట్​లో రూ.100 కోట్లు కేటాయించాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌ను రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల ప్రతినిధు

Read More

సమగ్ర శిక్ష స్కీమ్​కు రూ.1,698 కోట్లు.. రాష్ట్రానికి ఇవ్వనున్న కేంద్రం

హైదరాబాద్, వెలుగు:  సమగ్ర శిక్ష స్కీమ్ కింద 2025–26 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,698 కోట్లు ఇచ్చేందుకు అంగీకర

Read More

యాసిడ్ దాడి సూత్రధారి ఆలయ పూజారే.. అకౌంటెంట్‌‌పై మరో పూజారితో దాడి చేయించిండు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సైదాబాద్​పరిధిలోని దోబీఘాట్​ రోడ్డులో ఉన్న భూలక్ష్మి ఆలయంలో ఈ నెల 14న అకౌంటెంట్‌‌పై జరిగిన యాసిడ్ ​దాడి కే

Read More

శంషాబాద్లో ఎయిర్ ​ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్, వెలుగు: ఎయిర్ ఏషియా విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. టెక్నికల్ ఇష్యూతోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశా

Read More