v6 velugu
ఒంటిపై బట్టలు చించుకొని వాహనదారులకు బెదిరింపులు
లైంగిక దాడికి పాల్పడ్డావని, కేసు పెడతానంటూ హంగామా బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తున్న పాత నేరస్తురాలి అరెస్ట్ హైదరాబాద్&zwn
Read Moreక్రీడాకారులు దేశానికి గుర్తింపు తేవాలి : ఉప్పల శ్రీనివాస్గుప్తా
ఆలిండియా అండర్ –19 బ్యాడ్మింటన్ టోర్నీ షురూసికింద్రాబాద్, వెలుగు : క్రీడలు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా దేశానికి గు
Read Moreసైబరాబాద్ లో 21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అవినాష్ మహంతి గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్లో భారీ ఎత్తున ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్పరిధి
Read Moreసిటీలో సీజనల్ ఫీవర్స్.. చిన్నపిల్లలు, వృద్ధులకే ఎక్కువగా ఎఫెక్ట్
ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు హైదరాబాద్, వెలుగు: సిటీలో రోజు రోజుకు చలి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్య
Read Moreఊరికెళ్లొచ్చేలోగా చోరీ.. 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు
శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో ఘటన శంషాబాద్, వెలుగు: ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో
Read Moreఆర్టీసీకి ప్రతి నెల మహాలక్ష్మి నిధులు ఇస్తాం: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్కీం క
Read Moreసైబర్ నేరస్తుడు అరెస్ట్..60 సెల్ ఫోన్లు, 63 సిమ్స్ స్వాధీనం
దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుడిని సంగారెడ్డి జిల్లా సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా 277 కేసులు, తెలంగాణలో 84 కేసుల్లో న
Read Moreసీఎం జగన్ను కలిసిన షర్మిల
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను ఆయన సోదరి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. తన తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియతో కలిసి ఆమె జ
Read Moreఫామ్ హౌస్లో గుప్త నిధుల కలకలం
రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లోపల గుర్తు తెలియని బుధవారం(జనవరి 03) వ్యక్తులు త
Read Moreఐఏఎస్ అధికారుల కేటాయింపుపై.. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు
ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. కేంద్రం తిరిగి కేటాయింపుల
Read Moreకల్లులో కలిపే మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కల్లులో కలిపే మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 28 మత్తు పదార్థాల బ్యాగులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసు
Read Moreప్రజాపాలన కార్యక్రమం దగ్గర ఉద్రిక్తత.. ఒకరినొకరు కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఅర్ఎస్ నేతల మధ్య వాగ్వాదంతో పరస్పర విమర్శలు చేసుకుంటూ..
Read Moreఅయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్కు ఆహ్వానం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. బుధవారం(జనవరి 03) మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాల
Read More












