v6 velugu

మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్..

మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావును ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. సుధాకర్ రావు తన పార్టీ భవిష్యత్తులో అవకాశాలు రాకున్నా.

Read More

సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసంతో హైటెన్షన్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్ పర్సన్ పై నిన్న(జనవరి 28) అవిశ్వాస తీర్మానం వీగి పోవడానికి కారణమైన.. 45 వార్డు కౌన్సిలర్

Read More

కిరాణా షాప్లో 34 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్

ఓ కిరాణా షాపు అడ్డాగా జరుగుతున్న గంజాయి చాక్లెట్లలకు ఎక్సైజ్ అధికారులు అధికారులు అడ్డుకట్ట వేశారు. పక్కా సమాచారంతో ఆ దుకాణంపై దాడి చేసి.. 34 కిలోల గంజ

Read More

జవహర్ నగర్ లో దారుణ హత్య... పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూర్ వికలా

Read More

హరిణ వనస్థలి పార్క్ ఆగమవుతుంది.. మార్నింగ్ వాకర్స్ నిరసన ర్యాలీ

పొల్యూషన్ ఆరికట్టి.. ప్రకృతిని కాపాడాలని కోరుతూ.. సేవ్ హరిణ వనస్థలి పేరుతో ధాత్రి ఆర్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో 20 కాలనీల స్థానికులు, కాలేజ్ స్టూడెంట్స్

Read More

సిరిసిల్ల మున్సిపల్ లో ముసలం.. రంగంలోకి కేటీఆర్

సిరిసిల్ల మున్సిపల్ లో ముసలం నెలకొంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం నేపథ్యంలో కౌన్సిలర్లు సం

Read More

నా రాజీనామాకు అసలు కారణం అదే.. తేల్చి చెప్పిన నితీష్ కుమార్

బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించిన ఆయన.. ఈ రోజు తాను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చే

Read More

వేదిక కూలి మహిళ మృతి.. 17మందికి గాయాలు

జనవరి 27న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలోని వేదిక కూలిపోవడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిప

Read More

పట్టాల మధ్య వంట.. రైలు వచ్చిందంటే తంటా

ముంబై:   కొందరు మహిళలు ముంబైలో రైల్వే పట్టాల మధ్య వంట వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఈ వీ

Read More

భారత సిబ్బంది ఉన్న నౌకపై హౌతీల దాడి

రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ న్యూఢిల్లీ:  ఎర్రసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకపై మిసైల్ దాడి జరిగింది. హౌతీ మిలి

Read More

లాలూ, భార్యాబిడ్డలకు ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూ బిడ్డలు హేమా య

Read More

రూ. 448 కోట్ల పెయింటింగ్.. వందేండ్లకు దొరికింది

వియన్నా:  ఆస్ట్రియాలో 100 ఏండ్ల క్రితం కనిపించకుండా పోయిన 54 మిలియన్ డాలర్ల (రూ. 448 కోట్లు) విలువైన పెయింటింగ్ ఎట్టకేలకు దొరికింది. వియన్నా వేలం

Read More

గద్దర్​ విగ్రహావిష్కరణ కోసం తెల్లాపూర్ కౌన్సిలర్ ఆమరణ నిరాహార దీక్ష

రామచంద్రాపురం, వెలుగు : గద్దర్​ విగ్రహావిష్కరణ కోసం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ మున్సిపాలిటీలో కౌన్సిలర్  కొల్లూరి భరత్  ఆమరణ నిరాహార దీక్

Read More