v6 velugu
ఆ రూ.350 కోట్లు.. నా ఒక్కడివే కాదు : బాంబ్ పేల్చిన ఎంపీ
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ కంపెనీలపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నాలుగు రోజుల పాటు డ
Read Moreపార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం : రాహుల్ గాంధీ
పార్లమెంట్ భద్రత ఉల్లంఘనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలసీలు, నిరుద్యోగభృతి కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ విధానం వల్ల దేశ
Read MoreGood Food : ఇవి మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి
సీజన్ మారినప్పుడు ఆహారపు అలవాట్లు, తిండి కూడా మారాలి. ఆయా సీజన్లలో వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తిండిలో మార్పులు
Read MoreGood Health : మీరు నిద్ర పోతున్నారా లేదా అనేది మీ ముఖం చెప్పేస్తుంది..!
పిల్లలకైనా, పెద్దలకైనా నిద్ర చాలా అవసరం. ఏ ఏజ్ వాళ్లు ఎన్ని గంటలు నిద్ర పోవాలో కూడా కొన్ని స్టడీలు చెప్పాయి. అంతేకాకుండా ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం
Read MoreWeather Alert : తమిళనాడులో మళ్లీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్
తమిళనాడులోని చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో రాబోయే 24 నుంచి 36గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపా
Read Moreమాల్టా నౌక హైజాక్ పై నిఘా చేపట్టిన ఇండియన్ నేవీ
అరేబియా సముద్రంలో మాల్టా నౌక ఫ్లాగ్డ్ వెసెల్ MV రుయెన్పై హైజాక్ ప్రయత్నానికి భారత నేవీ యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం స్పందించినట్లు అధికారులు తె
Read More33దేశాల వాసులు వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు.. చూడాల్సిన ప్రదేశాలివే
గ్లోబల్ టూరిజంను పెంపొందించడం, ప్రతికూల అవగాహనలను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారతీయ పౌరులతో పాటు 32 ఇతర దేశాలకు వీసాను తొలగిస్తున్నట్లు ఇరాన్ ఇటీవల ప్రకటిం
Read Moreమరీ టూ మచ్ : బిర్యానీ తినిపించలేదని.. భార్య ఆత్మహత్య
హైదరాబాద్లోని ఓల్డ్సిటీలో భార్య ఆత్మహత్యకు పాల్పడినందుకు పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఆసిఫ్ నగర్ పోలీసులు Sk రసూల్ అనే 25 ఏళ్ల కార్పెంట
Read Moreఢిల్లీ మేయర్ ఫేస్ బుక్ ఖాతానే హ్యాక్ చేశారు.. ఇక మామూలు జనం సంగతేంటీ..
ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ డిసెంబర్ 15న తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయలేకపోతు
Read More2024 లోక్సభ ఎన్నికలు.. ఒంటరి పోరుకు బీజేపీ సమాయత్తం
2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల ము
Read Moreబీజేపీ ఎల్పీకి గది కేటాయించాలని స్పీకర్కు వినతి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎల్పీకి గది కేట
Read Moreఆయిల్ పామ్ ఇండస్ట్రీతో.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి : తుమ్మల
రూ.1,050 కోట్లతో ఏర్పాటు చేస్తం: తుమ్మల మంత్రిగా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ ఇండస్ట్రీతో అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష, పరోక్
Read More9 జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
Read More












