V6News

ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్

 రాంచీ: రాంచీలోని గడిఖానా చౌక్‌లో ఉన్న 2BHK ఫ్లాట్‌లో సోమవారం ఈడీ అధికారు దాడులు చేశారు.  మే 6న రాంచీలో జరిగిన దాడిలో రూ. 35 కోట్ల

Read More

యూసీసీ కచ్చితంగా అమలు చేస్తం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

ముషీరాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తు, అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను ఉత్తరాఖండ్  సీఎం పుష్కర్  సింగ్  ధామి కోరారు. దేశంలోని

Read More

ఎన్నారైలు కాంగ్రెస్‍కు మద్దతు ఇవ్వాలి: ఆరతి కృష్ణన్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో ఎన్నారైలంతా కాంగ్రెస్​పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్​చార్జి ఆరతి కృష్ణన్ పిలుపునిచ్చారు

Read More

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ

రత్లామ్ (మధ్యప్రదేశ్): కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ ప్రభు

Read More

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి

Read More

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య

చండీగఢ్: ఆస్ట్రేలియాలోని మెల్‌‌బోర్న్ లో శనివారం రాత్రి దారుణం జరిగింది. భారత విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో హర్యానాకు చెందిన నవజీత్ సంధు(22

Read More

కర్నాల్‌లో హర్యానా సీఎం నామినేషన్.. ఉప ఎన్నిక బరిలో నిలిచిన నాయబ్ సింగ్ సైనీ

చండీగఢ్: హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నాయబ్ సింగ్ సైనీ మాజ

Read More

ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  మంగళవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్ల

Read More

కండ్ల డాక్టర్‌కు చూపించుకోండి.. బీజేపీ నేతలకు చిదంబరం సెటైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తుండటంతో బీజేపీ నేతలు మిడిల్ స్కూల్ కు వెళ్లాలని లేదా కండ్ల డాక్టర్ కు చూపించుకోవాలని కాంగ్రెస్ నేత పి

Read More

పాక్​ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా

శ్రీనగర్: పాక్  ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) భారత్​లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నేషనల్  క

Read More

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సున్నా.. ఐదేండ్లు వృధా చేసిన వైసీపీ: మోదీ

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి సున్నా.. అవినీతి మాత్రం వందశాతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు ఐదేండ్ల సమయాన్ని

Read More

పార్టీ ఫండ్‌కు లెక్కలు చూపించలేక IT రైడ్స్‌లో దొరికిపోయిన పార్టీ

ముంభైలో కొత్తగా స్థాపించిని ఓ పొలిటికల్ పార్టీకి 2022లో రూ.55.5 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే ఆ డబ్బుకు ట్యాక్స్ మినహాయింపు కోసం సర్ధార్ వల్లభాయ్ పటేల

Read More

నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి

ఐటీ కంపెనీకి రెజ్యూమ్ పంపిన అభ్యర్థి.. ఆ కంపెనీకే ఆఫర్ ఇచ్చాడు.. నాకు ఉద్యోగం ఇవ్వండి.. మీ కంపెనీకి 500 డాలర్లు ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడు.. ఎవరైనా ఉద

Read More