V6News
దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
తమిళనాడు రైల్వే ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు అవసరాలకు వాడుకుందామనుకుంటే చుక్క నీరు కూడా రావడం లేదు. చెన్నై సెంట్రల్,
Read Moreఅమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి
ఉత్తరప్రదేశ్లోని అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి బిజెపి కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో
Read Moreనిప్పుతో గేమ్స్ ఆడుతున్న కాంగ్రెస్: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రయోజనం కోసం హిందూ-– ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని డిఫెన్స్ మినిస్టర్ రాజ్
Read Morevideo viral: కార్మికుడిపై చేయి చేసుకున్న డీకే శివ కుమార్
కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంతి, కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో దురుసుగా ప్రవర్తించారు. భుజంపై చేయి వేసిన ఓ కార్మికుడి చెంపపై కొట్టాడు.
Read Moreపదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్
కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్
Read Moreకూటమి పార్టీలవన్నీ కుటుంబ రాజకీయాలే: ప్రధాని మోదీ
ఇటావా/అయోధ్య(యూపీ): ఇండియా కూటమిలోని పార్టీలంటేనే ముందుగా గుర్తుకొచ్చేవి వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటు బ్యా
Read Moreపెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం
పాట్నా: బిహార్ లో అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేలిన ఓ మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి పెరోల్ పై బయటకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా రోడ్ షో నిర్వహించడం చ
Read Moreఆరు గ్యారంటీలపై వైట్పేపర్ రిలీజ్చేయాలి: హరీశ్రావు
సిద్దిపేట/చందుర్తి/భీమదేవరపల్లి, వెలుగు: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
Read Moreమణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
ఇంఫాల్: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏడాది అయింది. ఇప్పటి వరకూ హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మ
Read Moreఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
కోరాపుట్: ఒడిశాలోని గుణుపూర్ అసెంబ్లీ సీటులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ స్థానంలో ముగ్గురు బంధువుల మధ్య పోటీ నెలకొంది. వీరందరూ మూడు వేర్వేరు పా
Read Moreపూంచ్ టెర్రర్ ఎటాక్ బీజేపీ ఎన్నికల స్టంట్: పంజాబ్ మాజీ సీఎం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కాన్వాయ్పై జరిగిన టెర్రర్ ఎటాక్ ఎన్నికల వేళ బీజేపీ చేసిన స్టంట్ అ
Read Moreమోదీ హయాంలో మహిళలకు రక్షణ కరువు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: ఇండియా ఆడబిడ్డలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫెయిల్ చేశారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఫైర్ అయ్యారు. మహిళా రెజ్లర్లపై లై
Read Moreపోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 15,637 మంది ఓటర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోస్టల్బ్యాలెట్ఓటింగ్కింద శనివారం నాటికి 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవాళ్ల
Read More