VIjayawada
గౌరవం లేని చోట పని చేయలేం.. కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా
విజయవాడ కార్పొరేటర్ పదవికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ( జనవర
Read Moreటీడీపీకి రాజీనామా చేయబోతున్నా.. ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. &
Read Moreసంక్రాంతికి ఆంధ్ర ఆర్టీసీ స్పెషల్ బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆంధ్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్దమైంది. సంక్రాంతికి 6 వేల
Read Moreవిజయవాడ పార్లమెంట్ కు నేను కాపలా కుక్కును... ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విజయవాడ పార్లమెంట్ కు కాపలా కుక్కగా పని చేస్తానన్నారు. తాను విజయవాడ ఎంపీ గా లేకపోయినా.. టీడీప
Read Moreహైవేలో పెట్రోల్ బంకులు ఖాళీ.. వాహనదారుల టెన్షన్
హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంకులు అన్నీ ఖాళీ అయ్యాయి. 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డుల
Read Moreవైఎస్ షర్మిల చేరికపై ఖర్గేదే తుది నిర్ణయం
ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ ఏపీ నేతలతో కాంగ్రెస్చీఫ్ఖర్గే భేటీ లోక్ సభ ఎన్నికలు, షర్మిల చేరికపై చర్చ న్యూఢిల్లీ, వెలుగు:వైఎస్
Read Moreకేసీఆర్ 22 కొత్త కార్లు దాస్కుండు : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే.. తాము అప్పుల కంటే ఆస్తులను సృష్టించి..
Read Moreఏపీలో జెండా మార్చిన ప్రశాంత్ కిషోర్
= టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ = గత ఎన్నికల్లో వైసీపీకి వ్యవూహకర్తగా.. = ఇప్పుడు టీడీపీకి దన్నుగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్: ఎన్నికల వ్య
Read Moreబిగ్ బ్రేకింగ్: చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలను చూసి జనాలకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో వైఎస్సార్
Read Moreనిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. డిసెంబర్ 20వ తేదీ నాటికి ద
Read Moreపెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే.?
రెండు రోజుల కింద కాస్త తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 15న 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగింది. పెట్టుబడిదారులు అనిశ్చిత స
Read Moreచంద్రబాబు కూల్చిన ఆలయాలను మళ్లీ నిర్మించి.. ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురువారం ( డిసెంబర్7) విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం
Read Moreమైచాంగ్ తుఫాను ఎఫెక్ట్: విజయవాడలో చిక్కుకుపోయిన 200 మంది క్రీడాకారులు
మైచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లా బాపట్లలో తీరాన్ని తాకింది. జాతీయ ర్యాంకింగ్ టిటి టోర్నమెంట్ సోమవారం ముగిసిన తర్వాత 80 కిలోమీటర్ల ద
Read More












