VIjayawada

ఏపీలో ఇవాళ కరోనా కేసులు 12,615.. ఐదుగురి మృతి

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 10వేలు దాటగా.. ఇవాళ ఏకంగా 12 వేల 615 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య.. పరిస్థితులు

Read More

ఫిట్ మెంట్ పై సీఎం జగన్ కీలక ప్రకటన.

జనవరి 1 నుంచి కొత్త జీతాలు అమలు పీ ఆర్ సీ 1- 7-2018 నుండి అమలు కోవిడ్ బారిన పడిన అమరులైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు జ

Read More

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా

ఇద్దరు వైద్యులు సహా 12 మందికి కరోనా నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌)లో కరోనా కలకల

Read More

ఏపీలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 1036 కోట్లు జమ

వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద మూడో విడుత  పెట్టుబడి సాయం అమరావతి: వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద రైతులకు ఏపీ ప్ర

Read More

ఇంద్రకీలాద్రిపై పాముకు దహన సంస్కారాలు

విజయవాడ దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాముల్లో ఒకటి మృతి చెందడంతో శాస్త్రోక్తంగ

Read More

చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన ఏపీ పోలీసులు

విజయవాడ :  నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్‌ కమిషన

Read More

ఏపి బీజేపీకి కొత్త కోర్ కమిటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త కోర్ కమిటీని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. కొత్త కోర్ కమ

Read More

సహాయక చర్యలు బాధితుల్లో ధైర్యం కలిగించాలి

వరద సహాయక చర్యలపై అధికారులతో జగన్  అమరావతి: ‘అకాల వర్షాలు, వరదలతో బాధితులకు జరిగిన నష్టం అపారం... కొందరికి తీర్చలేనిలోటు... కష్టాల్

Read More

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం కూడా వెనక్కి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాస

Read More

ప్రమాదపు అంచుల్లో తిరుపతి రాయలచెరువు 

చెరువు దిగువన వందలాది గ్రామాలు తిరుపతి: నగర శివారులో రామచంద్రాపురం వద్ద ఉన్న రాయల చెరువు కట్ట ప్రమాదపు అంచుల్లో ఉంది. ఏ క్షణంలోనైనా చెరువు కట్

Read More

గుండెపోటుతో ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా  గుండెపోటుతో మృతిచెందారు. ఆమెకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ

Read More

ఏపీ: ఫించను రద్దయిన వారికి మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్

అమరావతి: రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్న వారికి వివిధ కారణాలతో రద్దయి ఉంటే అలాంటి వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. తమ ఫిం

Read More

డీఈఓ, ఎంఈఓలు వేధించారంటూ..

సాక్షాధారాలతో మహిళా టీచర్ విజయరాణి పోరాటం.. స్పందించిన ఏపీ విద్యాశాఖ  విచారణకు డీఈఓ తరపున అడిషనల్ డైరెక్టర్, ఎంఈఓ,స్కూల్ యాజమాన్యం  హాజ

Read More