VIjayawada
ఏపీలో నైట్ కర్ఫ్యూ నెలాఖరు వరకు పొడిగింపు
సభలు, సమావేశాలు.. పెళ్లిళ్లకు గరిష్టంగా 250మంది వరకూ అనుమతి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభు
Read Moreఏపీలో థియేటర్లలో హౌస్ఫుల్కు ఓకే
అమరావతి: సినిమా ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పండుగల సీజన్ నేపథ్యంలో సినిమా థియేటర్లలో వందశాతం కెపాసిటీతో నడిపేందుకు గ్రీన్ సిగ్నల
Read Moreబద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15మంది
కడప: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మొత్తం 27 మ
Read Moreఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో
Read Moreబెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్
విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు
Read Moreరేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం తిరుమలకు వస్తున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఎల
Read Moreఏపీలో దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు
స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీ పెంపు అమరావతి: దసరా పండుగ సందర్భంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్
Read Moreప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం
హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత
Read Moreఉపాధి హామీ బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలి
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అమరావతి: ఉపాధి హామీ పథకం కింద బిల్లులను వడ్డీతో సహా చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. బకాయిలన్నీ నాలుగు
Read Moreఏపీ హైకోర్టు వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి: హైకోర్టు వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై డీజిల్ పోసుకుంటున్న దంపతులను స్పెషల్ పోలీసులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దం
Read Moreబద్వేల్ ఉపఎన్నికలో పోటీకి టీడీపీ దూరం
పొలిట్బ్యూరోలో చర్చించి పోటీ చేయరాదని నిర్ణయం అమరావతి: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయరాదని తెలుగ
Read Moreపొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి
కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోట
Read Moreఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య వి
Read More