VIjayawada
పోలీసులు పట్టించుకోలే: కాల్ మనీ టార్చర్… బెజవాడలో యువకుడి ఆత్మహత్య
కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి ఉండవల్లి సెంటర్ సమీపంలోని బకింగ్ హామ్ కాలువలో దూకి ప్రేమ్ అనే యువకు
Read More26న కనకదుర్గ ఆలయం మూసివేత
ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. రేపు(బుధవారం) రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉప
Read Moreసందీప్ కిషన్ కొత్త బిజినెస్.. విజయవాడలో కటింగ్ షాప్
హీరోగా , ప్రొడ్యూసర్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ దూసుకుపోతున్నాడు. ఇటీవల నిను వీడని నేను, తెనాలి రామకృష్ణ విజయాలతో మంచి ఊపుమీదున్నాడు. అదే విజయానందంతో
Read Moreఏపీలో ఇవ్వాళ చంద్రబాబు దీక్ష
అక్రమార్జన కోసమే ఇసుక కొరత: చంద్రబాబు అమరావతి, వెలుగు: అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు మాఫియాలుగా ఏర్పడి రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని టీడీపీ చీఫ్, మా
Read Moreఇంద్రకీలాద్రి పై కోటి దీపోత్సవం
కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు దీపాలు వెలిగించే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా ఇంద్రకీలాద్రి కోటి దీపకాంతులతో వెలిగిపోతోంది. మల్ల
Read Moreఅక్రమ సంబంధం భయటపడుతుందని కూతుర్ని హత్య చేయించిన తల్లి
తనకు ఎంత కష్టం వచ్చినా ఫర్లేదు. పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది తల్లి. కానీ ఓ తల్లి మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా తన కూతుర్ని చంపేలా ప్రియుడ్ని ప్రే
Read Moreచంద్రబాబుకు షాకిచ్చిన జగన్ ప్రభుత్వం
ఏపీలో ఇసుకు దుమారం నవంబర్ 14న దీక్షకు చంద్రబాబు అనుమతి నిరాకరించిన పోలీసులు విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇసుక కొరతకు నిర
Read Moreషాపులోకి దూసుకెళ్లిన కారు.. గూడ్స్ ఆటోలు, బైకులు ధ్వంసం
విజయవాడ: నగరంలోని సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో ఓ కారు(మహీంద్రా XUV500 ) భీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారు జామున TN04 AJ 5575 నంబరు
Read Moreకట్టుదిట్టమైన భద్రత నడుమ దుర్గాదేవి తెప్పోత్సవం
కట్టుదిట్టమైన భద్రత నడుమ దుర్గాదేవికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. నిన్న(సోమవారం) రాత
Read Moreబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము
Read Moreఅధికారుల నిర్లక్ష్యం : ఇంద్రకీలాద్రిపై కార్మికుడు మృతి
విజయవాడ: దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయంలో పాత గోపురం నిర్మిస్తుండగా ఓ కార్మికుడు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం
Read More












