VIjayawada
వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
వైజాగ్-విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెల 26న వైజాగ్-
Read Moreనా ఇల్లు ముంచడానికే మీ ఇళ్లన్నీ ముంచారు
వరద సహాయక చర్యల్ని ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని.. వరద నీటి మేనేజ్మెంట్ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. విజయవాడ త
Read Moreత్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వ
Read Moreఇంద్రకీలాద్రి పై దొంగలు.. పట్టుకున్న ఆలయ సిబ్బంది
విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కొందరిని ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతక
Read Moreకిరాతకుడు : భార్య తలనరికి..రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి..
విజయవాడలోని సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు. భార్య తలనరికి, ఆ తలతో రోడ్డుపై నడుచుకుంటూ వ
Read Moreఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించడమే లక్ష్యం: స్పీకర్ తమ్మినేని
ఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించాలనేదే తన లక్ష్యమని ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలోఆయన
Read Moreఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాయగూరలు, పండ్లరూపంలో అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు . ఉత్సవాల
Read Moreవిజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంద్రకీలాద్రికి చేరుకున్న కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
Read Moreకనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సారె
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సందర్భంగాసారె తీసుకెళ్లడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆషాఢ మాసం మొదటి రోజైన ఇవాళ(బుధవారం) ఆలయ ఈవో కో
Read More‘మాంటిస్సోరి’ కోటేశ్వరమ్మ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామ
Read Moreకారును ఢీకొన్న స్కూల్ బస్సు
ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ గవర్నర్ పేటలో స్కూల్ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని పాత బస్టాండు సమీప
Read MoreCM KCR Offer Prayers At Kanaka Durga Temple Before Meeting With YS Jagan | Vijayawada
CM KCR Offer Prayers At Kanaka Durga Temple Before Meeting With YS Jagan | Vijayawada
Read Moreవిజయవాడకు బయల్దేరిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ విజయవాడ వెళ్లారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కేసీఆర
Read More












