VIjayawada
బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15మంది
కడప: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మొత్తం 27 మ
Read Moreఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో
Read Moreబెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్
విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు
Read Moreరేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం తిరుమలకు వస్తున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఎల
Read Moreఏపీలో దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు
స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీ పెంపు అమరావతి: దసరా పండుగ సందర్భంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్
Read Moreప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం
హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత
Read Moreఉపాధి హామీ బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలి
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అమరావతి: ఉపాధి హామీ పథకం కింద బిల్లులను వడ్డీతో సహా చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. బకాయిలన్నీ నాలుగు
Read Moreఏపీ హైకోర్టు వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి: హైకోర్టు వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై డీజిల్ పోసుకుంటున్న దంపతులను స్పెషల్ పోలీసులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దం
Read Moreబద్వేల్ ఉపఎన్నికలో పోటీకి టీడీపీ దూరం
పొలిట్బ్యూరోలో చర్చించి పోటీ చేయరాదని నిర్ణయం అమరావతి: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయరాదని తెలుగ
Read Moreపొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి
కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోట
Read Moreఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య వి
Read Moreపవన్ కల్యాణ్ కాన్వాయ్లో రెండు కార్లు ఢీ
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్&zwn
Read Moreదుర్గ గుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్న యువకులు
ఎప్పుడు పడితే అప్పుడు రేసింగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆకతాయిల విన్యాసాలు విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై ఆకతాయిల వీరంగం రోజు రోజు
Read More












