
VIjayawada
ఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలా
Read Moreవిమానం ల్యాండ్ అవుతుండగా.. కరెంటు స్తంభాన్నిఢీకొన్న రెక్కలు
గన్నవరం ఎయిర్ పోర్టులో ఘటన విజయవాడ: దోహా నుంచి విజయవాడకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విమానం ల్యాండ్ అవుతుడగా.. వి
Read Moreవిభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి
నీతి ఆయోగ్ సమావేశంలో మోడీని కోరిన జగన్ అమరావతి: ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ము
Read Moreఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గతంలో ఆగిన చోట నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు అమరావతి: ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపల్ ఎన్నికల ష
Read Moreనీళ్ల పంచాయితీలపై తిరుపతిలో మార్చి 4న భేటీ
దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్న అమిత్ షా మళ్లింపు వాటాపై తెలంగాణ పట్టు గోదావరి– కావేరి అనుసంధానంపై చర్చ హైదరాబాద్, వెలుగు: దక్షిణాది
Read Moreఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్
Read Moreఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్
తేడాపై పోలింగ్ సిబ్బంది అసంతృప్తి అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయ
Read Moreఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి అమరావతి: ఏపీలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల
Read Moreఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
సాయంత్రం 4 గంటలకు ఓట్లె లెక్కింపు ప్రారంభం.. పూర్తయ్యాక ఫలితాల ప్రకటన విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు, డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధం అమరావతి: పల
Read Moreమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్పై ఈసీ సీరియస్..భయపడొద్దంటూ అధికారులకు అభయం
అమరావతి: తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే విధ
Read Moreఆరేళ్ల బాలికకు క్యాన్సర్ నుంచి విముక్తి
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల బాలికకు ఆరోగ్యశ్రీ పధకం ద్వారా మూలకణ మార్పిడి చేసి ఆమె ప్రాణాలను కాపాడారు మణిపాల్ హాస్పటల్ డాక్టర్లు.
Read Moreఅమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు
హైదరాబాద్: ఇన్స్టాగ్రామ్లో నకిలీ ప్రొఫైల్తో అమ్మాయిలా ఛాటింగ్ చేసి 70 మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన సుమంత్ అనే యువకుడ్ని సైబర్ క్రైమ్ పోలీసుల
Read Moreవిజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై దాడి జరిగింది. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరగా సుమారు 10 మంది దుండగులు అడ్డగ
Read More