VIjayawada
ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు: మంత్రి బాలినేని
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని, వంద శాతం మార్పులు చేసే అవకాశం ఉండొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివ
Read Moreఐఏఎస్ అధికారులకు శిక్ష నుంచి ఊరట
అమరావతి: ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానాల నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట కలిగించింది. సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం
Read Moreఆయేషా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత
విజయవాడ: మిస్టరీగా మారిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి చుక్కెదురైంది. దోషులను తేల్చడం కోసం నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ దా
Read Moreఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత
అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్&zwnj
Read Moreకొప్పర్రు రాళ్లదాడి ఘటన..15మంది అదుపులో ఉన్నారు
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గుంటూరు: పెదనందిపాడు మండలం కొప్పర్రులో ఇరువర్గాల ఘర్షణకు బాధ్యులైన 15మంది పోలీసుల అదుపులో ఉన్నారని గుంటూరు ర
Read MoreAP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్(జడ్పీ చైర్మన్)లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫిక
Read Moreశ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.69కోట్లు
గతంలో కంటే భారీగా పెరిగిన ఆదాయం భక్తుల రద్దీతో దేవస్థానానికి పూర్వ వైభవం శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లిం
Read Moreఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అభియోగంతో ఆ సంస్థ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధ
Read Moreజస్టిస్ కనగరాజు నియామకాన్ని రద్దు చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ వి.కనకరాజ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఇవాళ
Read More24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం
Read Moreఏపీలో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
అమరావతి: ఆంద్రప్రదేశ్ లోని డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అటా
Read Moreడ్రగ్స్ తో పట్టుపడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు
గుంటూరు: ఒకవైపు డ్రగ్స్ కేసుతో సినీ ప్రముఖులు కిందా మిందా అవుతుంటే.. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్
Read Moreస్కూల్ నుంచి స్కూటీపై ఇంటికెళ్తున్న తల్లీ కూతుళ్లను ఢీకొన్న లారీ
తీవ్ర గాయాలతో తల్లీ కూతుళ్లిద్దరు దుర్మరణం గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ప్రమాదం గుంటూరు: స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ
Read More












